తమిళ జాలర్లపై దాడులు, అరెస్ట్పై ప్రధానికి స్టాలిన్ లేఖ
చెన్నై : కొంతకాలంగా శ్రీలంక జలాల్లో వేటకు వెళ్లిన తమిళ జాలర్లను అరెస్టు చేయడం.. వారిపై దాడులకు జరుగుతుండడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. దీనిపై ఆయన…
చెన్నై : కొంతకాలంగా శ్రీలంక జలాల్లో వేటకు వెళ్లిన తమిళ జాలర్లను అరెస్టు చేయడం.. వారిపై దాడులకు జరుగుతుండడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. దీనిపై ఆయన…
వెల్దుర్తి: పల్నాడు జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్ఐ వేధింపుల కారణంగా మండలంలోని బంగారుపెంట గ్రామానికి చెందిన మత్స్యకారుడు దుర్గారావు(40) ఆత్మహత్య…
శ్రీలంక : అక్రమంగా శ్రీలంక జలాల్లోకి వచ్చి చేపల్ని వేటాడుతున్నారనే ఆరోపణలతో శ్రీలంక నేవీ మరో 10 మంది భారతీయ మత్స్యకారుల్ని అరెస్ట్ చేసి, వారి పడవల్ని…
‘కర్షక తుల్లాలి’ సభలో బి వెంకట్ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం కేరళ వామపక్ష ప్రభుత్వం పనిచేస్తుంటే, దేశంలో మతోన్మాదం పెంచి,…
వరంగల్ : చెరువులో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన విషాకర సంఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.…
విశాఖ : మత్స్యకారులను అన్ని విధాలుగా ఆదుకోవడంలో వైసీపీ సర్కార్ విఫలం అయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్ ముఖ ద్వారం…
చెన్నై : తమిళనాడులోని రామేశ్వరానికి చెందిన 22 మంది మత్స్యకారులను శ్రీలంక ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. వేటగాళ్లని ఆరోపిస్తూ శ్రీలంక ప్రభుత్వం శనివారం వీరిని అదుపులోకి…