అరేబియా సముద్రంలో 3,300 కేజీల డ్రగ్స్ సీజ్..
గుజరాత్ : అరేబియా సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. భారతీయ నౌకాదళం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) మంగళవారం నాడు ఈ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో సుమారు…
గుజరాత్ : అరేబియా సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. భారతీయ నౌకాదళం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) మంగళవారం నాడు ఈ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో సుమారు…
గుజరాత్ : దేశంలోనే అతిపెద్ద కేబుల్ వంతెనగా పేరు పడ్డ సుదర్శన్ సేతును ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు. గుజరాత్లోని ద్వారకలో ఉన్న ఈ వంతెన…
అహ్మదాబాద్: ఆప్, కాంగ్రెస్ పొత్తుల్లో భాగంగా.. లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్కి గుజరాత్లో రెండు ఎంపీ సీట్లను ఆఫర్ చేసింది. ఈమేరకు…
రెండేళ్లలో బిజెపి ప్రభుత్వం సాధించిన ‘ప్రగతి’ అహ్మదాబాద్ : సంవత్సరానికి రెండు కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో హామీలు గుప్పించింది.…
న్యూఢిల్లీ : బిల్కిస్ బానో సామూహిక లైంగికదాడి కేసులో గతనెల 8 నాటి సుప్రీంకోర్టు తీర్పుపై గుజరాత్ ప్రభుత్వం స్పందించింది. ఈ కేసులో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ను…
గుజరాత్ ప్రభుత్వంపై కాంగ్రెస్ మండిపాటు అహ్మదాబాద్ : గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం అదానీ పవర్ లిమిటెడ్ (ఏపీఎల్) నుండి అధిక ధరకు విద్యుత్ను కొనుగోలు చేస్తోందని, అందుకోసం…
అహ్మదాబాద్ : పిట్ట కొంచెం కూత ఘనం అన్న సామెతకి ఈ బాలుడు సరిగ్గా సరిపోతాడు. ఆ బాలుడి వయసు ఆరేళ్లు. ఒకటో తరగతి చదువుతున్నాడు. సాధారణంగా…
కచ్ (గుజరాత్) : గుజరాత్లో కచ్ జిల్లాలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ…
గిఫ్ట్ సిటీలో అనుమతించిన ప్రభుత్వం గాంధీనగర్ : మద్యపానం ఆరోగ్యానికి హానికరం..మద్యాన్ని సంపూర్ణంగా నిషేదించాలని నినదించి మద్య రహిత సమాజాన్ని ఆకాంక్షించిన మహాత్మాగాంధీ నడిచిన నేలపై బిజెపి…