యూనియన్ బ్యాంక్ రిటైల్ ఎక్స్పోకు స్పందన
గుంటూరు : ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శనివారం నగరంపాలెంలోని ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటైల్ ఎక్స్పో 2024కు విశేష స్పందన లభించింది.…
గుంటూరు : ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శనివారం నగరంపాలెంలోని ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటైల్ ఎక్స్పో 2024కు విశేష స్పందన లభించింది.…
టిడిపి ముఖ్య నాయకులు గృహనిర్భందం జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని హెచ్చరిక ప్రజాశక్తి-గుంటూరు : పల్నాడులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ సానుభూతిపరులను పరామర్శించేందుకు…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :గుంటూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారి బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఆర్థికపరమైన లావాదేవీలే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. వారు…
పల్నాడులో ఉద్రిక్తత – హోమ్ ఓటింగ్ విషయంలో వివాదం – పరస్పరం రాళ్లు రువ్వుకున్న టిడిపి, వైసిపి కార్యకర్తలు ప్రజాశక్తి-ముప్పాళ్ల (పల్నాడు జిల్లా) :పల్నాడు జిల్లా ముప్పాళ్ల…
ఎన్ఆర్ఐపై మిర్చి వ్యాపారి పోటీ ఇండియా బ్లాక్ తరఫున అజయ్ కుమార్ ప్రజాశక్తి గుంటూరు జిల్లా ప్రతినిధి : చారిత్రక నేపథ్యం ఉన్న గుంటూరు లోక్సభ నుంచి…
సిఐటియు రాష్ట్ర నాయకులు వి ఉమామహేశ్వరరావు ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్: పేదలకు అండగా ఎర్ర జెండా ఉంటేనే న్యాయం జరుగుతుందని సిఐటియు రాష్ట్ర నాయకులు వి ఉమామహేశ్వరరావు అన్నారు.…
ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : ఎంటిఎంసీ పరిధిలోని కొలనుకొండ జాతీయ రహదారి ప్రక్కన ఉన్న మోటూరు ఉదయం (ఐద్వా రాష్ట్ర కార్యాలయంలో) గురువారం ఉదయం కంప్యూటర్ శిక్షణ తరగతులను…
ప్రజాశక్తి-మంగళగిరి : మంగళగిరిలోని కార్పొరేషన్ కార్యాలయంలో యువనేత నారా లోకేష్ తరపున కూటమి నేతలు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి రాజకుమారి గనియాకు రెండు…
ప్రజాశక్తి-గుంటూరు : గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన పల్నాడు జిల్లాలోని గుడ్లవల్లేరు మండలం నాగవరంలో చోటు చేసుకుంది. చిన్నారి (15) స్థానిక…