తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సిఎం జగన్ పర్యటన
అమరావతి : తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సిఎం జగన్ నేడు పర్యటించనున్నారు. మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాలైన తిరుపతి, బాపట్ల జిల్లాల్లో ముందుగా పర్యటనకు బయలుదేరారు. తిరుపతి…
అమరావతి : తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సిఎం జగన్ నేడు పర్యటించనున్నారు. మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాలైన తిరుపతి, బాపట్ల జిల్లాల్లో ముందుగా పర్యటనకు బయలుదేరారు. తిరుపతి…
రాష్ట్రంలో వింత వాతావరణం తుపాను తీరం దాటిన బాపట్లలో మూడు వర్షాభావ మండలాలు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి సహా చాలా చోట్ల ఇదే పరిస్థితి ప్రజాశక్తి ప్రత్యేక…
ప్రజాశక్తి-విజయవాడ : మిచౌంగ్ తుఫాన్ ప్రభావంపై సిపిఎం విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ తుఫాన్…
ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ 37కోట్ల నష్టం జరిగిందని అధికారులు అంచనా ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు…
ఇంకా ముంపులోనే పొలాలు, వరి పనలు ధాన్యం కొనేవారి కోసం రైతుల ఎదురు చూపులు ఉత్తరాంధ్రలోభారీ వర్షాలు ప్రజాశక్తి – యంత్రాంగం : మిచౌంగ్ తుపాన్ అపార…
రాష్ట్ర ప్రజలను భయోత్పాతంలో ముంచెత్తిన మిచౌంగ్ తుపాను తీరం తాకి బలహీనపడినా మూడు రోజుల పాటు కోస్తా జిల్లాలతో పాటు, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తీవ్ర నష్టం…
సిపిఎం బృందాల వద్ద తుపాను బాధితుల ఆవేదన -ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు -సిఎం ప్రత్యక్షంగా రైతుల బాధలు చూడాలి : వి శ్రీనివాసరావు ప్రజాశక్తి- యంత్రాంగం’ఆరుగాలం ఇంటిళ్లపాదీ…
ప్రజాశక్తి – యంత్రాంగం : మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో అనేక జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అనేక ప్రాంతాల్లో…