ముగ్గురు సైనిక ఉన్నతాధికారులకు మరణశిక్ష
మరో ముగ్గురికి జీవిత ఖైదు యాన్గాంన్ (మయన్మార్) : మయన్మార్లో ముగ్గురు సైనిక ఉన్నతాధికారులకు అక్కడి జుంటా ప్రభుత్వం మరణశిక్ష విధించింది. మయన్మార్-చైనా సరిహద్దుల్లో ఉన్న లౌక్కై…
మరో ముగ్గురికి జీవిత ఖైదు యాన్గాంన్ (మయన్మార్) : మయన్మార్లో ముగ్గురు సైనిక ఉన్నతాధికారులకు అక్కడి జుంటా ప్రభుత్వం మరణశిక్ష విధించింది. మయన్మార్-చైనా సరిహద్దుల్లో ఉన్న లౌక్కై…
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో శనివారం భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.7 తీవ్రతగా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎస్సిఎస్) తెలిపింది.…
మిజోరం : మయన్మార్ లో అంతర్యుద్ధం ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. ఆ దేశానికి చెందిన వందలాది సైనికులు పారిపోయి భారతదేశంలోకి వస్తున్నారు. మయన్మార్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు అస్థిరతకు…
నైఫిడో : గతంలో సమాచార మంత్రిగా, అధ్యక్ష ప్రతినిధిగా పనిచేసిన మాజీ ఆర్మీ అధికారి యే హ్టుట్ (64)ను జుంటా సైన్యం దేశద్రోహం కేసులో దోషిగా నిర్థారించింది.…
మయన్మార్ రెబెల్స్ వెల్లడి నెపిడా : డజన్ల సంఖ్యలో మయన్మార్ భద్రతా బలగాలకు చెందిన సభ్యులు లొంగిపోయారని, మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నామని రెబెల్స్ తెలిపారు. మరోపక్క దేశంలోని…