మయన్మార్ శరణార్థులను బలవంతంగా వెనక్కి పంపొద్దు : భారత్కు ఐసిజె విజ్ఞప్తి
న్యూఢిల్లీ : సరిహద్దుల నుంచి మయన్మార్ శరణార్థులను బలవంతగా వెనక్కి పంపవద్దని భారత్కు అంతర్జాతీయ న్యాయనిపుణుల కమిటీ (ఐసిజె) విజ్ఞప్తి చేసింది. శరణార్థులను బలవంతంగా వెనక్కి పంపడం…