Polling

  • Home
  • పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది

Polling

పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది

May 12,2024 | 16:04

ప్రజాశక్తి-మన్యం :జిల్లా కేంద్రంలో మునిసిపల్‌ పరిధిలో ఉన్న పోలింగ్‌ స్టేషన్లకు పోలింగ్‌ సామగ్రితో సిబ్బంది తమకు కేటాయించిన సామాగ్రితో సోమవారం జరగనున్న ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు తరలివెళ్లారు.

ముమ్మరంగా పోలింగ్‌ ఏర్పాట్లు

May 11,2024 | 23:54

ప్రజాశక్తి -యంత్రాంగం భీమునిపట్నం : నియోజకవర్గంలో పోలింగ్‌ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల13వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌…

సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

May 11,2024 | 15:58

పెద్దాపురం నియోజకవర్గంలో 2,15,095 మంది ఓటర్లు ప్రజాశక్తి – పెద్దాపురం : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్…

మొదటి దశ పోలింగ్‌లో ఆరు శాతం ఓట్ల తేడా ఎందుకు ?

May 4,2024 | 07:44

అనవసర జాప్యానికి కారణమేంటి ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఏచూరి లేఖ ఇండియా న్యూస్‌ నెట్‌వర్కు, న్యూఢిల్లీ : భారత ఎన్నికల కమిషన్‌ ఓటింగ్‌ గణాంకాలను విడుదల చేయడంలో…

రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి సిద్దమవుతున్న నేతలు..

Apr 27,2024 | 09:09

సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో విడత పోలింగ్‌ ముగిసింది. పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు మినహా ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయింది. రెండో విడత ఎన్నికల్లో భాగంగా…

2nd Phase – ప్రశాంతంగా కొనసాగుతున్న లోక్‌ సభ ఎన్నికల పోలింగ్‌

Apr 26,2024 | 12:57

న్యూఢిల్లీ : రెండో విడత లోక్‌ సభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఈరోజు సాయంత్రం 6 గంటల…

కాశ్మీర్‌లో ఓటు వేసిన నవదంపతులు

Apr 20,2024 | 23:56

జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శుక్రవారం జరిగిన తొలిదశ…

తమిళనాట ముగిసిన ప్రచార హోరు

Apr 18,2024 | 02:43

రేపు పుదుచ్చేరి సహా 40 స్థానాల్లో పోలింగ్‌ ప్రజాశక్తి – చెన్నయ్ : తమిళనాడులో నెలరోజుల పాటు సాగిన ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రం ముగిసింది. చివరిరోజు…

రష్యా ఎన్నికలు ప్రారంభం – కేరళలోనూ పోలింగ్‌..!

Mar 15,2024 | 10:36

తిరువనంతపురం : రష్యా ఎన్నికలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఎన్నికల పోలింగ్‌ భారత్‌లోని కేరళ రాజధాని తిరువనంతపురంలో కూడా జరుగుతుండడం విశేషం. కేరళలో నివసిస్తున్న…