పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది
ప్రజాశక్తి-మన్యం :జిల్లా కేంద్రంలో మునిసిపల్ పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్లకు పోలింగ్ సామగ్రితో సిబ్బంది తమకు కేటాయించిన సామాగ్రితో సోమవారం జరగనున్న ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు తరలివెళ్లారు.
ప్రజాశక్తి-మన్యం :జిల్లా కేంద్రంలో మునిసిపల్ పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్లకు పోలింగ్ సామగ్రితో సిబ్బంది తమకు కేటాయించిన సామాగ్రితో సోమవారం జరగనున్న ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు తరలివెళ్లారు.
ప్రజాశక్తి -యంత్రాంగం భీమునిపట్నం : నియోజకవర్గంలో పోలింగ్ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల13వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్…
పెద్దాపురం నియోజకవర్గంలో 2,15,095 మంది ఓటర్లు ప్రజాశక్తి – పెద్దాపురం : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్…
అనవసర జాప్యానికి కారణమేంటి ప్రధాన ఎన్నికల కమిషనర్కు ఏచూరి లేఖ ఇండియా న్యూస్ నెట్వర్కు, న్యూఢిల్లీ : భారత ఎన్నికల కమిషన్ ఓటింగ్ గణాంకాలను విడుదల చేయడంలో…
సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో విడత పోలింగ్ ముగిసింది. పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు మినహా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయింది. రెండో విడత ఎన్నికల్లో భాగంగా…
న్యూఢిల్లీ : రెండో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈరోజు సాయంత్రం 6 గంటల…
జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శుక్రవారం జరిగిన తొలిదశ…
రేపు పుదుచ్చేరి సహా 40 స్థానాల్లో పోలింగ్ ప్రజాశక్తి – చెన్నయ్ : తమిళనాడులో నెలరోజుల పాటు సాగిన ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రం ముగిసింది. చివరిరోజు…
తిరువనంతపురం : రష్యా ఎన్నికలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఎన్నికల పోలింగ్ భారత్లోని కేరళ రాజధాని తిరువనంతపురంలో కూడా జరుగుతుండడం విశేషం. కేరళలో నివసిస్తున్న…