నేడు రౌండ్ టేబుల్ సమావేశం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్రంలో జరుగుతున్న సమ్మెలు, ప్రభుత్వ వైఖరిని చర్చించేందుకు సిపిఎం ఆధ్వర్యాన రౌండ్టేబుల్ సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదివారం ఒక…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్రంలో జరుగుతున్న సమ్మెలు, ప్రభుత్వ వైఖరిని చర్చించేందుకు సిపిఎం ఆధ్వర్యాన రౌండ్టేబుల్ సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదివారం ఒక…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరోఅంగన్వాడీల సమ్మెపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు…
తెలంగాణ: తెలంగాణ సర్కార్ సంక్రాంతి పండుగకు సంబంధించి అధికారికంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్ర వ్యాప్తంగా 16 రోజుల నుంచి ప్రశాంతంగా పోరాటం చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను విజయవాడలో అరెస్టు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ…
-మత వేడుకను ప్రభుత్వ కార్యక్రమంగా మార్చేస్తున్నారు -సిపిఐ (ఎం) పొలిట్బ్యూరో న్యూఢిల్లీ : అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా సిపిఐ (ఎం) ప్రధాన…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:ప్రముఖ రచయిత తల్లావజ్జల పతంజలిశాస్త్రికి ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. తెలుగులో ఆయన రాసిన ‘రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు’ (షార్ట్ స్టోరీస్) గానూ…
ప్రజాశక్తి -అమరావతి బ్యూరోరాష్ట్రాల హక్కులను హరిస్తూ కేంద్ర నిరంకుశత్వాన్ని రుద్దుతున్న జమ్ముకాశ్మీర్ బిల్లులను వైసిపి పార్లమెంట్లో బలపరచడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు…
అమరావతి: ప్రధాని తిరుపతి వచ్చిన సందర్భంగా సిపిఎం, సిపిఐ తదితర వామపక్ష పార్టీల నాయకులను అక్రమంగా నిర్బంధించడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆదివారం ఓ ప్రకటనలో…