prakatana

  • Home
  • సకాలంలో పెన్షన్‌ అందించేలా చర్యలు తీసుకోండి – సిపిఎం రాష్ట్ర కమిటీ

prakatana

సకాలంలో పెన్షన్‌ అందించేలా చర్యలు తీసుకోండి – సిపిఎం రాష్ట్ర కమిటీ

Apr 1,2024 | 09:05

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :వలంటీర్ల ద్వారా అందజేసే పెన్షన్‌ల పంపిణీని ఎన్నికల కమిషన్‌ నిలిపివేయడంతో ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి సకాలంలో వృద్ధులు, మహిళలు, వికలాంగులకు పెన్షన్లు…

పెన్షన్ల పంపిణీ ఆలస్యమైతే ఆందోళన

Mar 31,2024 | 23:22

– సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :సామాజిక పెన్షన్ల పంపిణీ ఆలస్యమైతే ఆందోళన చేపడతామని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, సామాజిక పెన్షన్‌దారుల…

ఫొటో జర్నలిస్టులపై దాడికి ఫెడరేషన్‌ ఖండన

Mar 27,2024 | 22:32

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ ఆందోళన కవర్‌ చేసేందుకు వెళ్లిన ఫొటో జర్నలిస్టులపై పోలీసుల దాడిని ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ (ఎపిడబ్ల్యుజెఎఫ్‌)…

ఆ ఇద్దరితో సిఎఫ్‌ఎంఎస్‌ నాశనం – ఎన్నికల సంఘానికి టిడిపి ఫిర్యాదు

Mar 26,2024 | 20:44

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :సిఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థను రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణ, ఒఎస్‌డి ధనంజరురెడ్డి నాశనం చేస్తున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె…

కేజ్రీవాల్‌ అరెస్టును ఖండించిన సిపిఎం

Mar 21,2024 | 23:08

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత ఇడి అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఇంట్లో సోదాలు నిర్వహించి అరెస్టు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర…

Electoral Bonds: ఎవరిద్వారా ఎంత అందిందో చెప్పండి

Mar 17,2024 | 22:06

‘బాండ్ల’పై టిడిపి, వైసిపి, జనసేనకు వి.శ్రీనివాసరావు ప్రశ్న ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో టిడిపి, వైసిపి, జనసేన పార్టీలు ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా అందిన…

‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ వద్దు -సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో

Mar 15,2024 | 21:17

న్యూఢిల్లీ : ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ అన్న భావనకు తాము పూర్తిగా వ్యతిరేకమని సిపిఐ(ఎం) పునరుద్ఘాటించింది. అప్రజాస్వామికమైన ఈ ప్రతిపాదనను ఐక్యంగా వ్యతిరేకించాల్సిందిగా అన్ని ప్రజాస్వామ్య…

కౌలు రైతుల సమస్యలను మేనిఫెస్టోల్లో పెట్టండి

Mar 15,2024 | 21:12

– రాజకీయ పార్టీలకు ఎపి కౌలు రైతు సంఘం విజ్ఞప్తి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రానున్న ఎన్నికలకు రాజకీయ పార్టీలు ప్రకటించే ఎన్నికల మేనిఫెస్టోల్లో కౌలు రైతుల సమస్యలను చేర్చాలని…

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి- ఎవి నాగేశ్వరరావు

Mar 15,2024 | 21:08

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో:రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తోన్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని స్టేట్‌ గవర్నమెంటు కాంట్రాక్ట్‌ అండ్‌ అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌, టీచర్స్‌ అండ్‌…