pulivendula

  • Home
  • పులివెందులలో జగన్‌ హ్యాట్రిక్‌.. భారీగా తగ్గిన మెజార్టీ

pulivendula

పులివెందులలో జగన్‌ హ్యాట్రిక్‌.. భారీగా తగ్గిన మెజార్టీ

Jun 5,2024 | 01:32

ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌ / అమరావతి బ్యూరో : వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హ్యాట్రిక్‌ విజయం సాధించారు. ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యాన్ని సాధించిన జగన్‌ తన మెజార్టీ…

పులివెందులలో సిఎం జగన్‌ ముందంజ

Jun 4,2024 | 09:38

పులివెందుల (వైఎస్‌ఆర్‌) : ఎపి సిఎం జగన్‌ పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా ……

ఓటేసిన సిఎం దంపతులు

May 13,2024 | 22:30

ప్రజాశక్తి- పులివెందుల టౌన్‌ :సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తమ ఓటు హక్కును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్‌.భారతి వినియోగించుకున్నారు. పులివెందుల పట్టణంలోని బాకరాపురం 138/129…

పులివెందులకు చేరుకున్న జగన్‌

May 12,2024 | 20:52

– రేపు ఓటు వేయనున్న ముఖ్యమంత్రి ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌ :ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్‌.భారతి ఆదివారం సాయంత్రం పులివెందుల చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం…

అవినాష్‌ ఏ తప్పూ చేయలేదని నమ్మబట్టే టికెట్‌ ఇచ్చా

Apr 26,2024 | 08:29

-కూటమి కుట్రలకు సహకరించే వారా వైఎస్‌ఆర్‌ వారసులు? -పసుపు మూకలతో చెల్లెమ్మలు చేతులు కలపడం దుర్మార్గం -కడప, పులివెందుల బ్రాండ్లను చెరిపేయాలనునే వారికి గుణపాఠం చెప్పాలి -పులివెందుల…

పులివెందులలో జగన్‌ మెజార్టీ నిలిచేనా?

Apr 23,2024 | 08:07

 వైఎస్‌ షర్మిల, సునీత ప్రచారంతో సీన్‌లోకి కాంగ్రెస్‌ ప్రజాశక్తి – కడప ప్రతినిధి : వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందుల వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి…

వివేకా హంతకులకు గుణపాఠం చెప్పండి

Mar 15,2024 | 23:33

వైసిపి ప్రజాప్రతినిధులు బయటకు రావాలి వివేకా వర్థంతి సభలో షర్మిల, సునీత ప్రజాశక్తి -కడప ప్రతినిధి :మాజీ మంత్రి వైఎస్‌.వివేకానందరెడ్డి హంతకుల్ని కాపాడుతున్న వారికి గుణపాఠం చెప్పాల్సిన…

Pulivendulaలో డాక్టర్‌ వైఎస్సార్‌ సర్వజన ఆసుపత్రిని ప్రారంభించిన సిఎం జగన్‌

Mar 11,2024 | 12:58

పులివెందుల (వైఎస్‌ఆర్‌ కడప) : పులివెందులలో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ సర్వజన ఆసుపత్రిని ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ సోమవారం ప్రారంభించారు. పులివెందులలో వైఎస్‌అర్‌ మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రిని సిఎం…

పులివెందులలో సిబిఐ అధికారులు

Dec 20,2023 | 09:23

ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌ :మాజీ మంత్రి వివేకానందరెడ్డి కేసు విషయమై సిబిఐ అధికారులు మంగళవారం పులివెందులకు వచ్చారు. వివేకానందరెడ్డి హత్య కేసులో అప్పటి విచారణ అధికారి రామ్‌సింగ్‌, వివేకా…