రాజబాబు నగర్ లో పోలీసుల తనిఖీలు
20 మోటార్ సైకిళ్ళు స్వాధీనం ప్రజాశక్తి-రామచంద్రపురం : పట్టణం లోని రాజబాబు నగర్ లో పోలీసులు బుధవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల ఫలితాలు రానున్న నేపద్యంలో ఎటువంటి…
20 మోటార్ సైకిళ్ళు స్వాధీనం ప్రజాశక్తి-రామచంద్రపురం : పట్టణం లోని రాజబాబు నగర్ లో పోలీసులు బుధవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల ఫలితాలు రానున్న నేపద్యంలో ఎటువంటి…
టిప్పర్లు, ప్రొక్లెయినర్లు సీజ్ ప్రజాశక్తి – తూర్పుగోదావరి : హైకోర్టు ఆదేశాల మేరకు ఇసుక అక్రమ తవ్వకాలపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, అధికారుల బృందం క్షేత్రస్థాయిలో విస్తృత…
ప్రజాశక్తి-అనంతపురం :అనంతపురం జిల్లా కేంద్రంలో భారీగా నగదు పట్టుబడింది. మంగళవారం అనంతపురం టూ టౌన్ పోలీసులు విద్యుత్ నగర్ సర్కిల్ వద్ద తనిఖీలు చేస్తున్న సమయంలో ఫార్చినర్…
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక రూ.119 కోట్ల విలువ చేసే మద్యాన్ని, డ్రగ్స్ను పోలీసులు సీజ్ చేశారు. ఈ…
1190 మద్యం బాటిళ్లు స్వాధీనం ప్రజాశక్తి-యంత్రాంగం : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అధిక…
ప్రజాశక్తి – యంత్రాంగం : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు మంగళవారం పలుచోట్ల చేపట్టిన వాహన తనిఖీల్లో పెద్దమొత్తంలో తరలిస్తున్న నగదును పట్టుకున్నారు. సరైన పత్రాలు లేని…
ప్రజాశక్తి-యంత్రాంగం :ఎన్నికల నేపథ్యంలో పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో మంగళవారం భారీగా నగదు పట్టుబడింది. రూ.11.45 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీసులు…
ప్రజాశక్తి-హుకుంపేట(అల్లూరి) : అక్రమంగా మద్యం బాటిళ్లను తరలిస్తున్న వ్యక్తిని హుకుంపేట పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. హుకుంపేట మద్యం షాపు నుండి గత్తుం పంచాయతీ జి.బొడ్డాపుట్టు గ్రామానికి అక్రమంగా…
మన్యం సరిహద్దులో మావోయిస్టు ఆయుధ తయారీ కేంద్రం సీజ్ ప్రజాశక్తి-మన్యం : సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో సుంకి బీఎస్ఎఫ్ 65వ బెటాలియన్ ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లో ఏవోబీలో…