హాస్టల్ భవనంపైనుండి దూకి ఐటి విద్యార్థిని ఆత్మహత్య
వేంపల్లె : హాస్టల్ భవనంపై నుండి దూకి ఐటి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం రాత్రి ఇడుపులపాయలో జరిగింది. ప్రకాశం జిల్లా కంభం మండలం జంగంగుట్ల…
వేంపల్లె : హాస్టల్ భవనంపై నుండి దూకి ఐటి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం రాత్రి ఇడుపులపాయలో జరిగింది. ప్రకాశం జిల్లా కంభం మండలం జంగంగుట్ల…
ప్రజాశక్తి-మాచర్ల రూరల్ (పల్నాడు జిల్లా) :ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో శనివారం చోటుచేసుకుంది.…
ప్రజాశక్తి- మేడికొండూరు (గుంటూరు జిల్లా) :అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు…
ప్రజాశక్తి -యంత్రాంగం : ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేదని మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు. మరో ముగ్గురు బలవన్మరణానికి యత్నించారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన…
రాజేంద్రనగర్ (తెలంగాణ) : కుమార్తె మానసిక వికలాంగురాలు, కుమారుడు ప్రయోజకుడు కాలేదని మనస్తాపం చెందిన తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం అత్తాపూర్ ఠాణా పరిధిలోని ఉప్పర్పల్లిలో…
ప్రజాశక్తి-విశాఖ : విశాఖలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు గన్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం ఐదు గంటలకు డ్యూటీకి హాజరైన శంకర్రావు తన వద్ద…
తెలంగాణ : సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఓ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం సాయంత్రం జరిగింది. కూకట్పల్లికి చెందిన దేవపంగు వివేక్ (14) నాదర్గుల్లోని…
ప్రజాశక్తి – ఎస్ఆర్ పురం : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండలంలోని ఏఎం పురం గ్రామ సచివాలయం పరిధిలో వెటర్నరీ అసిస్టెంట్…
ప్రజాశక్తి- ధర్మవరం టౌన్ (శ్రీ సత్యసాయి జిల్లా):శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన బిటెక్ విద్యార్థిని ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన టూ…