suspended

  • Home
  • రేపటి నుండి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేత

suspended

రేపటి నుండి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేత

May 21,2024 | 12:25

తిరుపతి : ఆరోగ్యశ్రీ సేవలను రేపటి (బుధవారం) నుండి నిలిపివేస్తున్నట్లు హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌వారు ప్రకటన విడుదల చేశారు. బుధవారం…

ఓటు అమ్ముకొని మంగళగిరి ఎస్సై సస్పెండ్‌

May 20,2024 | 08:47

అమరావతి : రూ.5 వేలకు ఓటు అమ్ముకొని మంగళగిరి ఎస్సై సస్పెండయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న ఖాజాబాబుది ప్రకాశం జిల్లా కురిచేడు.…

అమలుకాని క్యాట్‌ ఉత్తర్వులు!

May 19,2024 | 20:59

ఎబి వెంకటేశ్వరరావు పోస్టింగుపై చర్చ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ (క్యాట్‌) ఆదేశాలిచ్చి పది రోజులైనా ఉత్తర్వులు అమలుకు నోచుకోలేదు. 1989…

ఎమ్మెల్సీ జంగాపై అనర్హత వేటు

May 17,2024 | 08:13

 వివరణ తీసుకోకుండా చర్యలా? : జంగా ప్రజాశకి-గుంటూరు జిల్లా ప్రతినిధి : శాసన మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేస్తూ మండలి చైర్మన్‌ కొయ్యే…

Karnataka: ప్రజ్వల్‌ రేవణ్ణను సస్పెండ్‌ చేసిన జెడిఎస్‌

Apr 30,2024 | 13:31

బెంగళూరు :   మాజీ ప్రధాని దేవెగౌడ మనువడు, హసన్‌ ఎంపి ప్రజ్వల్‌ రేవణ్ణ మంగళవారం జెడి(ఎస్‌) నుండి సస్పెండయ్యారు. అతనికి పార్టీ షోకాజ్‌ నోటీసులు కూడా జారీ…

మల్కాపురం సిఐ సన్యాసినాయుడుపై సస్పెన్షన్‌ వేటు

Apr 29,2024 | 21:33

ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : విశాఖ నగర పరిధి మల్కాపురం లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్‌ స్టేషన్‌లో సిఐగా పనిచేస్తున్న ఎన్‌.సన్యాసినాయుడుపై సస్పెన్షన్‌ వేటు పడింది.…

వెంకట్రామిరెడ్డి సస్పెన్షన్‌

Apr 19,2024 | 08:38

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె వెంకట్రామిరెడ్డిని సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఆదేశాలు జారీ…

బిఆర్‌ఎస్‌ సమావేశానికి హాజరైన 106 మంది ఉద్యోగులపై వేటు

Apr 9,2024 | 14:47

సిద్దిపేట: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ బిఆర్‌ఎస్‌ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది. మొత్తం 106 మందిని సస్పెండ్‌ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ మను…

Collapsed bridge in America – ఆగిన గాలింపు చర్యలు – ఆరుగురు మృతి

Mar 27,2024 | 08:34

న్యూయార్క్‌ : అమెరికాలోని మేరీల్యాండ్‌ రాష్ట్రంలో నౌక ఢీకొట్టడంతో బ్రిడ్జి కూలిపోయిన ఘటనలో గల్లంతైన ఆరుగురూ మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. వారి ఆచూకీ కోసం చేపట్టిన…