suspended

  • Home
  • బిఆర్‌ఎస్‌ సమావేశానికి హాజరైన 106 మంది ఉద్యోగులపై వేటు

suspended

బిఆర్‌ఎస్‌ సమావేశానికి హాజరైన 106 మంది ఉద్యోగులపై వేటు

Apr 9,2024 | 14:47

సిద్దిపేట: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ బిఆర్‌ఎస్‌ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది. మొత్తం 106 మందిని సస్పెండ్‌ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ మను…

Collapsed bridge in America – ఆగిన గాలింపు చర్యలు – ఆరుగురు మృతి

Mar 27,2024 | 08:34

న్యూయార్క్‌ : అమెరికాలోని మేరీల్యాండ్‌ రాష్ట్రంలో నౌక ఢీకొట్టడంతో బ్రిడ్జి కూలిపోయిన ఘటనలో గల్లంతైన ఆరుగురూ మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. వారి ఆచూకీ కోసం చేపట్టిన…

తూర్పుగోదావరిలో 23 మంది వాలంటీర్ల సస్పెన్షన్‌

Mar 21,2024 | 15:09

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం: ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించని 45 మంది వాలంటీర్లను అధికారులు బుధవారం విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. నేడు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలో…

మరో ఆరుగురు వలంటీర్లపై వేటు

Mar 21,2024 | 10:34

ప్రజాశక్తి-మచిలీపట్నం : బందరు మండలం చిన్నాపురం గ్రామంలో ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను వ్యతిరేకంగా వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆరుగురు వలంటీర్లపై వేటు…

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ఉద్యోగిపై ఈసీ వేటు

Mar 17,2024 | 18:47

ప్రజాశక్తి-అమరావతి :  ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగిపై ఈసీ తొలి వేటు వేసింది. అధికార  వైసిపి నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వీఆర్వోను సస్పెండ్‌…

టీమ్‌ బస్సులో మద్యం సేవించిన హెడ్‌కోచ్‌.. సస్పెండ్‌ చేసిన హెచ్‌సీఏ

Feb 16,2024 | 15:12

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మహిళల జట్టు హెడ్‌కోచ్‌ జై సింహపై వేటు పడింది. టీమ్‌ బస్సులో మద్యం సేవించి క్రికెటర్లను వేధింపులకు గురి చేసిన అతడిని హైదరాబాద్‌…

చౌడాపూర్‌లో చెత్తకుప్పల్లో ఆధార్‌ కార్డులు.. పోస్ట్‌మ్యాన్‌ సస్పెండ్‌

Jan 23,2024 | 15:20

వికారాబాద్‌ : ప్రజలకు భద్రంగా అందాల్సిన ఆధార్‌, పాన్‌ కార్డులు, పలు ఉత్తరాలు చౌడాపూర్‌ గ్రామంలో చెత్త కుప్పల్లో లభ్యమైన ఘటనపై పోస్టల్‌ అధికారులు స్పందించారు. పోస్ట్‌మ్యాన్‌…

బడ్జెట్‌ సమావేశాలకు 90 శాతం మంది సస్పెండ్‌ ఎంపిలు

Jan 3,2024 | 09:24

31న రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశంతో ప్రారంభం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సస్పెండైన 146 మంది ఎంపిల్లో 90 శాతం మంది…

సైబారాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఇద్దరు సీఐలు సస్పెండ్‌

Dec 28,2023 | 14:53

హైదరాబాద్‌: సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో సీపీ అవినాశ్‌ మహంతి ఇద్దరు సీఐలను సస్పెండ్‌ చేశారు.. కేపీ హెచ్‌ బీ సీఐ వెంకట్‌, ఎయిర్‌ పోర్ట్‌ సీఐ శ్రీనివాస్‌…