Varla Ramaiah

  • Home
  • అధికారం అండతో పేదల భూములు కొట్టేసేందుకు కుట్ర

Varla Ramaiah

అధికారం అండతో పేదల భూములు కొట్టేసేందుకు కుట్ర

Jun 1,2024 | 15:34

అధికారం అడ్డపెట్టుకుని పేదల భూములు కొట్టేసేందుకు కుట్ర భూ దందాలో ఆరోపణలు వస్తున్న సీఎస్ పై విచారణకు వెంటనే గవర్నర్ ఆదేశించాలి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు…

బయటపడుతున్న పిన్నెల్లి అరాచకాలు

May 26,2024 | 22:06

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడి అరాచకాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు…

దళితుల భూములను కొట్టేసేందుకు జివో 569

May 25,2024 | 23:21

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవమర్‌ రెడ్డి పేదల భూములను తన కుమారుడికి అప్పగించేందుకు జివో…

జగన్‌ ప్రభుత్వం కూలిపోతుంది : వర్ల రామయ్య

May 24,2024 | 21:44

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో వైసిపి అహంకార, అరాచక, హింసాత్మకమైన పాలనకు జూన్‌ 4న తెరపడుతుందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. టిడిపి కార్యాలయంలో శుక్రవారం…

ప్రజాస్వామ్యాన్ని కాపాడండి

May 18,2024 | 15:54

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రజాశక్తి-మంగళగిరి : రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మంగళగిరి…

జనాన్ని చూసి ఓర్వలేకే వైసిపి దాడులు : టిడిపి

May 14,2024 | 21:00

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పోలింగ్‌ బూత్‌ల వద్ద జనసునామీని చూసి ఓర్వలేని జగన్‌, అతని గ్యాంగ్‌ దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు,…

ఫిర్యాదులపై చర్యలేవీ? : ఇసిని ప్రశ్నించిన టిడిపి

May 5,2024 | 22:21

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తమ ఫిర్యాదులపై చర్యలెందుకు తీసుకోవడం లేదని ఎన్నికల కమిషన్‌ను టిడిపి నేతలు ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాను టిడిపి…

శాంతిభద్రతలు సరిగ్గా లేవు : ఇసికి టిడిపి ఫిర్యాదు

Apr 22,2024 | 22:50

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగ్గా లేవని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాకు టిడిపి ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో…

క్లీన్‌చిట్‌ పొందిన అధికారులపై దర్యాప్తు : సిఇఒకు టిడిపి ఫిర్యాదు

Apr 18,2024 | 22:27

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 74 మంది అధికారులకు ప్రభుత్వం క్లీన్‌చిట్‌ ఇవ్వడంపై సమగ్ర దర్యాప్తు చేయాలని టిడిపి కోరింది. ఈ మేరకు రాష్ట్ర…