ప్రత్యేకం

  • Home
  • దాడుల నిలిపివేతతోనే పాలస్తీనియన్లకు ఉపశమనం!

ప్రత్యేకం

దాడుల నిలిపివేతతోనే పాలస్తీనియన్లకు ఉపశమనం!

Dec 1,2023 | 08:24

గాజా పౌరుల మీద నాలుగు రోజుల పాటు దాడులను నిలిపివేసేందుకు, ఇజ్రాయిల్‌ జైళ్లలో ఉన్న 150 మంది మహిళలు, పిల్లలను, హమాస్‌ వద్ద బందీలుగా ఉన్న వారిలో…

ఉత్తరాంధ్రకు ఉత్తి మాటలే

Nov 30,2023 | 10:02

సాగునీటి ప్రాజెక్టులపై చిత్తశుద్ధి కరువు పూర్తి చేయడానికి కొత్త గడువులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరోరాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతమయిన ఉత్తరాంధ్ర జిల్లాల సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైంది.…

అడుగంటిన భూగర్భ జలాలు

Nov 30,2023 | 07:51

సాగు… తాగు నీటికి కటకట వర్షాభావంతో ప్రమాదకర స్థాయికి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఈ ఏడాది రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలమట్టాలు ప్రమాదకర…

ఆధునికతకు ఆద్యుడు గురజాడ

Nov 30,2023 | 07:15

తెలుగు భాషా సాహిత్యాలను, సామాజిక చైతన్యాన్ని గొప్ప ముందంజ వేయించిన సంస్కర్త-మహాకవి గురజాడ అప్పారావు. రాజు నుంచి రోజు కూలీ దాకా సమకాలీనులను అమితంగా ప్రభావితం చేసిన…

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాలు : ముగిసిన కార్మిక, రైతు సంఘాల మహాధర్నా

Nov 29,2023 | 11:15

రైతు పోరాటాలకు పూర్తి మద్దతు యుటిఎఫ్‌ అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు, బెఫి నేత ఆర్‌.అజయ్ కుమార్‌ రైతులు, కార్మికులు చేస్తున్న పోరాటం వారికోసమే కాదు, దేశ ప్రజలందరి…

ఉద్యోగం ఒకటే – జీతాల్లో వ్యత్యాసం

Nov 29,2023 | 10:03

ఎనర్జీ అసిస్టెంట్ల ప్రొబేషనరీ పట్ల అస్పష్టత ఒక్కో విధంగా పే స్లిప్స్‌శ్రీ ఎటూ తేల్చని ప్రభుత్వం, ఉద్యోగుల్లో ఆందోళన ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సచివాలయాల్లో…

మోడీ ప్రభుత్వ వినాశకర విధానాలపై .. పిడికిలెత్తిన కార్మిక, కర్షక లోకం

Nov 28,2023 | 10:30

రెండు రోజుల్లో 29 అంశాలపై చర్చలు, తీర్మానాలు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :  రైతులు, కార్మికులకు తీరని ద్రోహం చేస్తూ అన్యాయమైన విధానాలు అనుసరిస్తున్న కేంద్ర…

నాలుగేళ్లలో 4,709 బడులు మూత

Nov 27,2023 | 10:03

2,045 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలకు తాళం ప్రైవేట్‌ పాఠశాలలు 2,664 కనుమరుగు తల్లిదండ్రులకు పెరిగిన ఫీజుల భారం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో గడిచిన నాలుగేళ్లలో 4,709…

విద్యుత్‌ భారాలు, స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా విశాల ఐక్య ప్రజా ఉద్యమం : సిపిఎం రాష్ట్ర కమిటీ తీర్మానం

Nov 26,2023 | 11:30

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మోపుతున్న విద్యుత్‌ భారాలకు, స్మార్ట్‌ మీటర్లకు వ్యతిరేకంగా విశాల ఐక్య ఉద్యమం…