ప్రత్యేకం

  • Home
  • దాడులకు భయపడకుండా పోరాటాలు : ‘ప్రజాశక్తి’తో ఎఐకెఎస్‌ నాయకులు

ప్రత్యేకం

దాడులకు భయపడకుండా పోరాటాలు : ‘ప్రజాశక్తి’తో ఎఐకెఎస్‌ నాయకులు

Dec 18,2023 | 11:10

ప్రజాశక్తి- కర్నూలు, అనంతపురం ప్రతినిధులు : దాడులకు భయపడకుండా పోరాటాలు సాగిస్తున్నామని పలువురు ఎఐకెఎస్‌ నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పలు విజయాలు సాధించామని చెప్పారు. కర్నూలులో…

భూదాన్‌ భూములపై కన్ను

Dec 18,2023 | 11:03

నకిలీ సంతకాలతో పెత్తందార్లు, బినామీల పాగా బోర్డు రద్దు కాలంలో పుట్టుకొచ్చిన పత్రాలు మండలాల వారీగా లెక్కలు తేల్చే పనిలో రెవిన్యూ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో…

జిందాల్‌ జొరబడుతోంది !

Dec 18,2023 | 10:12

స్టీల్‌ ప్రై’వేటు’కు మరో కుట్ర బ్లాస్ట్‌ ఫర్నేస్‌ అప్పగింతకు రహస్య ఒప్పందం ఢిల్లీలో మూడు రోజులుగా యాజమాన్యాల తిష్ట అడుగుపెట్టనివ్వబోమన్న కార్మికులు ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ…

తల్లి తరువాత తల్లి

Dec 17,2023 | 11:50

వండటం, తినిపించడం అన్నీ వారే అయినా కనికరం లేని ప్రభుత్వం అంగన్‌వాడీలపై మొండి వైఖరి రికార్డులు స్వాధీనం చేసుకోవాలని సూపర్‌వైజర్ల ఆదేశాలు వెంటనే సమస్యను పరిష్కరించాలని సిఐటియు…

మళ్లీ మెట్రో రైలు ‘రాజకీయం’!

Dec 17,2023 | 11:40

నష్ట అంచనాల్లేకుండా జనవరిలో శంకుస్థాపనా ? మొత్తం ప్రాజెక్టు విలువ రూ.14,309 కోట్లు 20:20 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది 60 శాతం బిడ్డింగ్‌ దక్కించుకున్న సంస్థదే !…

కలవరపరుస్తున్నాయి

Dec 17,2023 | 11:26

దేశంలో ఘటనలపై జస్టిస్‌ నారిమన్‌ బిబిసిపై దాడులు, ఆర్టికల్‌ 370పై సుప్రీం తీర్పు ప్రస్తావన ఇసి బిల్లు, గవర్నర్ల వైఖరిని తప్పుపట్టిన సుప్రీం మాజీ న్యాయమూర్తి న్యూఢిల్లీ …

పోరాడి పరిష్కరించుకుంటున్నాం : ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సభ్యుల ఉద్యమానుభవాలు

Dec 17,2023 | 11:18

ప్రజాశక్తి- కర్నూలు, అనంతపురం ప్రతినిధులుపోరాటాలతో ముందుకు సాగుతున్నామని పలు రాష్ట్రాలకు చెందిన ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సభ్యులు తెలిపారు. రైతుల సమస్యలపై పోరాడి సమస్యలను పరిష్కరించుకుంటున్నామని చెప్పారు.…

విద్యుత్‌ సంస్థల్లో కొత్త సర్వీస్‌ రూల్స్‌

Dec 17,2023 | 10:05

పాత వివాదం మరోసారి తెరపైకి ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనలు వర్తింపు ప్రభుత్వానికి సిపిడిసిఎల్‌ సిఎండి లేఖ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్‌ సంస్థల్లో ఉద్యోగ నియామకాల్లో కొత్త…

ధరలో కోత.. రైతుకు వాత..!

Dec 17,2023 | 11:45

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి రంగుమారిన ధాన్యం అమ్మకాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తడిసిన, రంగుమారిన ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం అధికారికంగా ఇప్పటి వరకూ ఎటువంటి ఆదేశాలూ…