Alluri Sitharama Raju district

  • Home
  • మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం ఇవ్వద్దు : కలెక్టర్‌

Alluri Sitharama Raju district

మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం ఇవ్వద్దు : కలెక్టర్‌

Mar 18,2024 | 16:53

 ప్రజాశక్తి-రాజవొమ్మంగి(అల్లూరి) : 10వ తరగతి పరీక్షలను సిబ్బంది పకడ్భందీగా నిర్వహించాలని, ఎటువంటి మాస్‌ కాపీయింగ్‌కు ఆశ్కారం కల్పించ వద్దని జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత సిబ్బందిని ఆదేశించారు.…

అప్రోచ్‌ రోడ్డు లేకుండానే వంతెన ప్రారంభమా?

Mar 13,2024 | 09:40

ఎమ్మెల్యే ఫాల్గుణను నిలదీసిన సిపిఎం సర్పంచ్‌ సునీత ప్రజాశక్తి-డుంబ్రిగుడ : అప్రోచ్‌ రోడ్డు నిర్మించకుండా వంతెనను ప్రారంభించడం వల్ల ప్రయోజనమేంటని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణను సిపిఎం…

అడవులను కార్పొరేట్లకు అప్పగించే కుట్రలు

Mar 12,2024 | 21:55

-రంపచోడవరం నియోజకవర్గ అభివృద్ధి సిపిఎంతోనే సాధ్యం : వి శ్రీనివాసరావు ప్రజాశక్తి- రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా)ఆదివాసీల విలువైన భూములను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర…

లైసెన్సు లేని ఆయుధాలను అప్పగించండి : సిఐ సన్యాసినాయడు

Mar 12,2024 | 17:52

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రాజవొమ్మంగి, జడ్డంగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ప్రజల వద్ద నాటుతుపాకులు, ఎటువంటి లైసెన్సు లేని ఆయుధాలు ఉన్నట్లయితే వారం రోజులలోపు…

మన్యం బంద్‌ జయప్రదం

Mar 11,2024 | 07:58

– మూతపడ్డ దుకాణాలు, పర్యాటక కేంద్రాలు – నిలిచిన ప్రయివేటు వాహనాలు – జిఒ 3 పునరుద్ధరణ, గిరిజన స్పెషల్‌ డిఎస్‌సి కోసం గొంతెత్తిన గిరిజనం ప్రజాశక్తి-…

డుంబ్రిగుడలో బంద్‌ విజయవంతం

Mar 10,2024 | 16:50

ప్రజాశక్తి-డుంబ్రిగుడ (అల్లూరి) :ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మన్యం బంద్‌ డుంబ్రిగుడలో విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు వి.ఉమామహేష్‌ శ్వరావు…

మన్యం బంద్‌ సంపూర్ణం

Mar 10,2024 | 15:45

 జీవో నెంబర్‌ 3ను అమలు కోసం ఆర్డినెన్స్‌ వెంటనే తీసుకుని రావాలి  ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్‌ ప్రజాశక్తి-పెదబయలు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : పెదబయలుమండల కేంద్రంలో…

రాజవొమ్మంగిలో బంద్ విజయవంతం 

Mar 10,2024 | 12:48

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : జీవో నెంబర్ 3,1/70 చట్టం, గిరిజన హక్కులు,చట్టాలు పటిష్టంగా అమలు చేయాలంటూ గిరిజన సంఘం,ఆదివాసీ జెఏసి ఆద్వర్యంలో ఆదివారం తలపెట్టిన ఏజెన్సీ బంద్ రాజబొమ్మంగిలో…

మన్యం బంద్ తో స్తంభించిన జనజీవనం 

Mar 10,2024 | 09:12

జిల్లా కేంద్రం పాడేరులో మూతపడిన షాపులు ….. నిలిచిన ప్రైవేటు వాహనాల రాకపోకలు…. నిర్మానుష్య మైన ప్రధాన కూడలి ప్రాంతాలు….. ప్రజాశక్తి-పాడేరు:- రాష్ట్ర మన్యం బంద్ కారణంగా…