అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
వనపర్తి (శ్రీకాకుళం) : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు శనివారం రాత్రి వారున్న గదిలోనే మృతి చెందారు. వీరిలో ఒకరు వనపర్తికి…
వనపర్తి (శ్రీకాకుళం) : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు శనివారం రాత్రి వారున్న గదిలోనే మృతి చెందారు. వీరిలో ఒకరు వనపర్తికి…
హెచ్1బీ వీసాలపై అమెరికా ప్రభుత్వం కీలక సమాచారంతో కూడిన ప్రకటన విడుదల చేసింది. అమెరికా సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (యూఎస్ సీఐఎస్) విభాగాల్లో కీలక…
చివరి రోజు రిషి సునాక్తో భేటీ లండన్ : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రెండు రోజుల ఇంగ్లండ్ పర్యటన గురువారం ముగిసింది. చివరి…
వాషింగ్టన్ : అమెరికా తాజాగా ప్రయోగించి మూన్ ల్యాండర్ ప్రయోగం విఫలమయింది. అమెరికా ప్రైవేటు కంపెనీ ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ అభివృద్ధి చేసిన మూన్ ల్యాండర్ పెరెగ్రైన్ను చంద్రునిపై…
పెన్సిల్వేనియా : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభివర్ణించారు. ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే…
-అమలాపురానికి చెందిన ఐదుగురు దుర్మరణం -మృతులు ముమ్మిడివరం ఎంఎల్ఎ సతీష్ చిన్నాన్న కుటుంబ సభ్యులు ప్రజాశక్తి- అమలాపురం, ముమ్మిడివరం :అమెరికాలోని టెక్సాస్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో…
లాస్ ఏంజెల్స్ : లాస్ ఏంజెల్స్లోని ఓ నల్లజాతి మహిళ తాను గృహహింసను ఎదుర్కొంటున్నానని ఫిర్యాదు చేసేందుకు డిసెంబర్ 4వ తేదీన అత్యవసర హెల్స్లైన్ నెంబర్ 911కి…
ప్రజాశక్తి-విజయవాడ : ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లిన ఓ యువతి కారులో ప్రయాణిస్తూ మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ ప్రసాదంపాడుకు చెందిన…
ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం వుందని వ్యాఖ్యలు వాషింగ్టన్ : ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన కరడుగట్టిన ప్రభుత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం వుందని అమెరికా అధ్యక్షుడు జో…