ఒడిశాలో అంగన్వాడీల వేతనాల పెంపు
భువనేశ్వర్ : ఒడిశాలోని లక్షా 48 వేల అంగన్వాడీ ఉద్యోగుల వేతనాలను పెంచుతున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. త్వరలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న…
భువనేశ్వర్ : ఒడిశాలోని లక్షా 48 వేల అంగన్వాడీ ఉద్యోగుల వేతనాలను పెంచుతున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. త్వరలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న…
పదేళ్లు సర్వీసున్నవారికి రూ.వెయ్యి, మిగిలిన అందరికీ రూ.500 చొప్పున పెంపుదల డిసెంబర్ 2023 నుంచే అమల్లోకి 60 వేల మంది సిబ్బందికి లబ్ది తిరువనంతపురం : కేరళలో…
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి : అంగన్వాడీల సమ్మె సందర్భంగా జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తక్షణం జిఒలను విడుదల చేయాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్…
అమరావతి : నిర్భంధాన్ని ఎదిరించి కోర్కెలు సాధించుకున్న అంగన్వాడీలకు అభినందనలు తెలియజేస్తూ … సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ”…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వంతో అంగన్వాడీ సంఘాలు జరిపిన చర్చలు సఫలం కావడంతో వామపక్ష నేతలు నిరాహార దీక్షలను విరమించారు. అంగన్వాడీలపై రాష్ట్రప్రభుత్వ అమానుష దాడిని నిరసిస్తూ…
-39 రోజూ కొనసాగిన అంగన్వాడీల సమ్మె -వివిధ రూపాల్లో నిరసనలు -విజయవాడకు వెళ్లనీయకుండా పలు జిల్లాల్లో అరెస్టులు, గృహనిర్బంధాలు ప్రజాశక్తి- యంత్రాంగం:అంగన్వాడీలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్…
విజయవాడ : అంగన్వాడీల జీతాలపై రాష్ట్ర ప్రభుత్వం సరైన స్పష్టతనివ్వాలని ఎంఎల్సి కెఎస్.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న మొండి వైఖరికి…
ప్రభుత్వానికి గుణపాఠం చెబుతాం 36వ రోజుకు చేరిన అంగన్వాడీల నిరసనలు ప్రజాశక్తి-యంత్రాంగం : వేతనాలు పెంపు, గ్రాట్యుటీ అమలు తదితర డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా…