Annamayya district

  • Home
  • మధ్యాహ్న భోజనం తిని 50 మంది విద్యార్థులకు అస్వస్థత

Annamayya district

మధ్యాహ్న భోజనం తిని 50 మంది విద్యార్థులకు అస్వస్థత

Nov 22,2023 | 16:40

అమరావతి : ఏపీలోని అన్నమయ్య జిల్లాలో విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది. సకాలంలో అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో విద్యార్థులంతా కోలు కుంటున్నారు. జిల్లాలోని…

వైసీపీ నేతలు నిజాలు మాట్లాడాలి : బత్యాల

Nov 22,2023 | 16:19

ఓటర్ వెరిఫికేషన్ పై చర్చకు సిద్ధమా..? ప్రజాశక్తి-రాజంపేట అర్బన్(అన్నమయ్య) : కనీస అవగాహన లేక నోటికొచ్చినట్లు మాట్లాడకుండా వైసీపీ నేతలు వాస్తవాలు మాట్లాడాలని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక…

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

Nov 18,2023 | 15:22

ప్రజాశక్తి-కలకడ : విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించినట్లు కలకడ శాఖ గ్రంధాల అధికారి అమర్నాథ తెలిపారు. మండల కేంద్రమైన కలకడ బృందావనం నందు 56వ గ్రంథం వారోత్సవాల్లో…

పేదల భూములకు సర్వహక్కులు : కలెక్టర్‌

Nov 18,2023 | 14:21

రాయచోటి : ఎన్నోసంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని భూములకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందని, యాజమాన్య హక్కులు కల్పించిందన్లి కలెక్టర్‌ గిరీష పేర్కొన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఏలూరు…