Annamayya district

  • Home
  • ముస్లిం స్మశాన వాటికకు నిధులు మంజూరు చేయాలని వినతి

Annamayya district

ముస్లిం స్మశాన వాటికకు నిధులు మంజూరు చేయాలని వినతి

Nov 26,2023 | 16:28

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (అన్నమయ్య) : జి.ఎం.సి కల్యాణ మండపంలో చిత్ర కళా ప్రదర్శన సందర్శనార్థం విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషకు రాష్ట్ర వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

Nov 26,2023 | 13:45

నందలూరులో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం ప్రజాశక్తి – నందలూరు : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నాగిరెడ్డిపల్లి…

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

Nov 25,2023 | 16:11

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : బోయినపల్లి లో గల అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ డి.స్వర్ణలత మరియు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శ్రీపతి డయాగ్నోస్టిక్ కేంద్రం వారి సహకారంతో…

మతసామరస్యానికి ప్రతీక ఉరుసు మహోత్సవం

Nov 24,2023 | 17:57

ప్రజాశక్తి – నందలూరు : మత సమరస్యానికి ఉరుసు ప్రతీక అని జనసేన రాజంపేట నియోజకవర్గ నేత యల్లటూరు శ్రీనివాసరాజు అన్నారు. నందలూరు గ్రామపంచాయతీ నందు వెలసిన…

ఘనంగా ఉయ్యాలవాడ జయంతి

Nov 24,2023 | 16:35

ప్రజాశక్తి కలికిరి: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి వేడుకలు కలికిరి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ధరణి హోటల్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపఠానికి పూలమాలవేసి…

విజయవాడలో మహాధర్నాను జయప్రదం చేయండి

Nov 24,2023 | 14:58

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 27, 28 తేదీలలో విజయవాడలో నిర్వహించ తలపెట్టిన మహా ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ…

హార్సీలీహిల్స్ కు విచ్చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్‌

Nov 24,2023 | 12:19

ప్రజాశక్తి – బి.కొత్తకోట : మంత్రి ఆదిమూలపు సురేష్‌ గురువారం రాత్రి బి.కొత్తకోట మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సీలీహిల్స్ కు విచ్చేశారు. అల్పాహారం తర్వాత కొండపై…

జిల్లాలో ఆర్టీసీకి పెరిగిన ఆదాయం

Nov 23,2023 | 16:59

 బస్టాండుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి  జిల్లా ప్రజా రవాణ శాఖాధికారి రాము ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య) : జిల్లాలో రోడ్డు రవాణా సంస్థకు ఈ ఏడాది రూ.4…

డ్రైనేజీ పనులను పరిశీలించిన కమిషనర్ పి.ఆర్.మనోహర్

Nov 23,2023 | 14:30

ప్రజాశక్తి – బి.కొత్తకోట(అన్నమయ్య-జిల్లా) : తంబళ్లపల్లి నియోజకవర్గం,బి.కొత్తకోట నగర పంచాయతీలో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు కమిషనర్ పి.ఆర్.మనోహర్ పేర్కొన్నారు. గురువారం ఆయన ఏఈ…