Annamayya district

  • Home
  • పేదలకు వరం సిఎం సహాయనిధి

Annamayya district

పేదలకు వరం సిఎం సహాయనిధి

Feb 24,2024 | 15:49

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (అన్నమయ్య) : సిఎం సహాయనిధి పేదలకు వరమని ఏపీఐఐసి డైరెక్టర్‌ తంబెల్ల వేణుగోపాల్‌ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని సీతారామపురం గ్రామానికి చెందిన కోడూరు…

రైతుల పట్ల కేంద్రం తీరు అమానవీయం : వామపక్ష నాయకులు

Feb 23,2024 | 14:09

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (రాయచోటి-అన్నమయ్య) : గిట్టుబాటు ధర, న్యాయమైన డిమాండ్ల కోసం రైతులు చేస్తున్న పోరాటంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అమానవీయమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు…

జర్నలిస్టుపై దాడి దారుణం

Feb 19,2024 | 15:21

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : రాప్తాడులో జర్నలిస్టుపై వైసీపీ నాయకులు దాడి చేయడం దారుణమని, ఈ దాడి వైసిపి నిరంకుశ పాలనకు అడ్డం పడుతుందని రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్…

అర్జీలు రీఓపెన్ కాకుండా పరిష్కరించాలి 

Feb 19,2024 | 13:22

స్పందనలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ప్రజాశక్తి-రాయచోటి : “జగనన్నకు చెబుదాం-స్పందన” కార్యక్రమంలో అందిన ప్రజల సమస్యలు రీఓపెన్ కాకుండా నాణ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్…

ప్రభుత్వం ఉద్యోగుల బకాయీలను వెంటనే మంజూరు చేయాలి

Feb 17,2024 | 14:22

 పీలేరు తహశీల్దారు కార్యాలయం వద్ద జెఏసి ధర్నా ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య) : ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయీలను వెంటనే చెల్లించాలని పీలేరు జెఏసి డిమాండ్‌ చేసింది.…

అరుదైన చిత్రకళా ప్రదర్శనలో నాయిని గిరిధర్

Feb 16,2024 | 10:43

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : హైదరాబాద్ నగరంలో సాలార్ జంగ్ మ్యూజియంలో మాస్టర్ స్ట్రోక్ -3 గ్రూపు షో పేరిట అంజి అకొండి క్రియేటివ్ హార్ట్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో…

నేడు ఎంపీ మిధున్‌ రెడ్డిచే పలు ప్రారంభోత్సవాలు

Feb 15,2024 | 16:33

ప్రజాశక్తి-రైల్వేకోడూరు(అన్నమయ్య) : ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌ రెడ్డిచే శుక్రవారం పలు ప్రారంభోత్సవాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వ విప్‌ కొరమట్ల శ్రీనివాసులు తెలిపారు. గురువారం ప్రారంభోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లను కొరముట్ల…

వైసీపీ పాలనలో రాజారెడ్డి రాజ్యాంగం

Feb 15,2024 | 11:28

మలిశెట్టి వెంకటరమణ ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : వైసిపి పాలనలో ఆంధ్ర రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని జనసేన పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ తెలిపారు. గురువారం…

ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం : ఆకేపాటి

Feb 14,2024 | 12:28

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : రాష్ట్ర ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని జడ్పీ చైర్మన్, వైసిపి అసెంబ్లీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులు…