Annamayya district

  • Home
  • దివ్యాంగుడికి ట్రై సైకిల్ అందజేత

Annamayya district

దివ్యాంగుడికి ట్రై సైకిల్ అందజేత

Mar 8,2024 | 16:36

ఎంపీ, ఎమ్మెల్యే చొరవతో  ప్రజాశక్తి – బి.కొత్తకోట : నగర పంచాయతీ, హట్కో కాలనీలో నివాసముంటున్న దివ్యాంగుడు సి.లక్ష్మినారాయణకు బి.కొత్తకోట వైఎస్సార్సీపీ నాయకులు బ్యాటరీ ట్రై సైకిల్…

చారిత్రాత్మక జ్ఞాపకాలను కాపాడుకోవాలి : టీటీడీ చైర్మెన్‌ భూమన

Mar 7,2024 | 14:24

 ప్రజాశక్తి-తిరుపతి సిటీ : తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో ఆధునికరించిన కష్ణమనాయుడి కుంటను టీటీడి చైర్మెన్‌, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.…

సిఎం జగన్మోహన్‌ రెడ్డిని బర్తరఫ్‌ చేయాలి : మాజీ ఎమ్మెల్యే

Mar 7,2024 | 14:18

ప్రజాశక్తి-మదనపల్లె (అన్నమయ్య) : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని బర్తరఫ్‌ చేయాలని మదనపల్లి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు షాజహాన్‌ బాష డిమాండ్‌ చేశారు. టిడిపి ఆఫీసులో…

విద్యార్థులకు ప్రాక్టికల్ అధ్యయనం చాలా అవసరం

Mar 6,2024 | 12:37

ప్రజాశక్తి-పీలేరు: విద్యార్థులకు పుస్తక పఠనంతోపాటు ప్రాక్టికల్ అవగాహన చాలా అవసరమని పీలేరు ఎంజెఆర్ కాలేజ్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చైర్మన్ అవినాష్ కుమార్ రెడ్డి, ప్రిన్సిపాల్…

కొండను వదిలిపారిపోయిన చిరుత

Mar 6,2024 | 09:36

ప్రజాశక్తి – రామసముద్రం (అన్నమయ్య) : అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలంలోని వాళీశ్వర స్వామి కొండ ప్రాంతంలో కొన్నిరోజులుగా సంచరిస్తూ ఉన్న చిరుత మంగళవారం…

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పీసీసీ అధికార ప్రతినిధిగా పూల భాస్కర్

Mar 5,2024 | 16:55

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్(అన్నమయ్య) : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ టీసీసీ అధికార ప్రతినిధిగా పూల భాస్కర్ ను నియమించినట్లు మంగళవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తనకు ఈ పదవి రావడానికి…

ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం

Mar 4,2024 | 16:26

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ప్రజల ఆరోగ్యమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి అన్నారు. సోమవారం రాజంపేట పట్టణంలోని ఈడిగ పాలెం వార్డులో రూ 80…

మూడెకరాల భూమి కోసం.. తల్లిదండ్రులపై ఓ కొడుకు ధాష్టీకం

Mar 4,2024 | 11:00

ప్రజాశక్తి-మదనపల్లి : మూడు ఎకరాల భూమి కోసం కనీపెంచిన తల్లిదండ్రులపైనే దాడి చేశాడో కొడుకు.. తల్లిని జుట్టుపట్టి లాగి కిందపడేసి, తండ్రిని కొట్టాడు. ఈ ఘటన ఏపీలోని…

స్కూటీని ఢీకొట్టిన ఇసుక ట్రాక్టర్‌.. ఇంటర్‌ విద్యార్థిని మృతి

Mar 3,2024 | 15:33

ప్రజాశక్తి- రాజంపేట : ఇసుక ట్రాక్టర్‌ ఢీకొని విద్యార్థిని మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై వివరాల ప్రకారం..…