తాసిల్దారు హత్య దారుణం
నల్ల బ్యాడ్జీలతో రెవెన్యూ అధికారుల నిరసన ప్రజాశక్తి-రైల్వేకోడూరు : విశాఖపట్నంలో తాసిల్దారు రమణయ్య హత్య అత్యంత దారుణమని ఇన్చార్జి తాసిల్దారు అమరేశ్వరి అన్నారు. శనివారం ఉదయం తాసిల్దార్…
నల్ల బ్యాడ్జీలతో రెవెన్యూ అధికారుల నిరసన ప్రజాశక్తి-రైల్వేకోడూరు : విశాఖపట్నంలో తాసిల్దారు రమణయ్య హత్య అత్యంత దారుణమని ఇన్చార్జి తాసిల్దారు అమరేశ్వరి అన్నారు. శనివారం ఉదయం తాసిల్దార్…
డీఎస్సీకి అప్రెంటిన్షిప్ విధానంతో మెలిక టిఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : నేటి ముఖ్యమంత్రి, నాటి ప్రధాన ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో…
ప్రజాశక్తి- కలకడ : మండల కేంద్రమైన కలకడ కలకడ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా డి.శ్రీనివాసులు బాధితులు చేపట్టారు.గతంలో ఇక్కడ పనిచేస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.నాగేంద్ర రాయచోటి దిశ…
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : తమ న్యాయమైన డిమాండ్ల కోసం మున్సిపల్ కార్మికులు చేసిన సమ్మెకు సంబంధించిన వేతనం, పండుగ బోనస్ చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్…
ప్రజాశక్తి-రైల్వేకోడూరు : దశాబ్దాల సమస్యగా ఉన్న రైల్వే కోడూరు పట్టణంలోని నరసరాoపేట, గాండ్ల వీధి, ధర్మాపురం పరిసర ప్రాంతాల మీదుగా ఉన్న గుంజన నదీ పరివాహక ప్రాంతంలో…
ప్రజాశక్తి-కలకడ: రా కదలిరా కార్యక్రమానికి మండలము నుండి తెలుగు తమ్ముళ్లు కదలి వెళ్లారు. మండలంలోని 16 పంచాయతీలలోని తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు అభిమానులు మరియు జనసేన…
ప్రజాశక్తి-పీలేరు: 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వాడ వాడలా ఎగిరిన మువ్వన్నెల పతాకాలు చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తూ రెపరెపలాడాయి. శుక్రవారం రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని పీలేరు…
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ఈ నెల 28వ తేదీన నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి భవన్ లో జరిగే యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రెండవ రాష్ట్ర మహాసభలకు…
ప్రజాశక్తి-రైల్వేకోడూరు : 75వ గణతంత్ర వేడుకలను శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు పాల్గొని జాతీయ…