మూడో రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె
ప్రజాశక్తి-రైల్వేకోడూరు(అన్నమయ్య) : అంగన్వాడీల వేతనాల పెంపు, గ్రాడ్యుటి తదితర సమస్యల సాధనకై నిరవధిక సమ్మెలో భాగంగా మూడవరోజు మోకాళ్ళపై నిలబడి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు…
ప్రజాశక్తి-రైల్వేకోడూరు(అన్నమయ్య) : అంగన్వాడీల వేతనాల పెంపు, గ్రాడ్యుటి తదితర సమస్యల సాధనకై నిరవధిక సమ్మెలో భాగంగా మూడవరోజు మోకాళ్ళపై నిలబడి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు…
సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు చేపడుతున్న సమ్మెలో నాలుగవ రోజు ఐసిడిఎస్…
ప్రజాశక్తి-కలకడ : ఏపీ సి ఆర్ పి ఎఫ్ కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ అనిత తెలిపారు. మండల కేంద్రమైన కలకడ కస్తూరిబా గాంధీ…
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ ఎన్.తులసి రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పిసిసి సభ్యులు అత్తింజేరి శ్రీనాథ్ శుక్రవారం…
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : మిచౌంగ్ తుఫాను కారణంగా నరక నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకొని నష్టపరిహారం అందించాలని రాజంపేట టిడిపి పార్లమెంట్ అభ్యర్థి ఘంటా నరహరి…
ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపు ప్రజాశక్తి-రైల్వేకోడూరు : అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలో గత మూడు రోజులుగా మీచోంగ్ తుఫాను కారణంగా 469 మంది రైతులకు…
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : బోయిన పల్లె లోని అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో గుండె సంబంధిత సమస్యలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నంద్యాల శాంతిరాం సూపర్ స్పెషాలిటీ…
ప్రజాశక్తి – బి.కొత్తకోట : ఆధునిక మనువు,భారత రాజ్యాంగ నిర్మాత డా.బి ఆర్.అంబేద్కర్ ఆశయసాధనకు కృషి చేద్దామని బాస్ జిల్లా కార్యదర్శి సింగన్న పలువురు ప్రముఖులు పేర్కొన్నారు.బుధవారం…
అరటి తోటలను పరిశీస్తున్న జిల్లా కలెక్టర్, ప్రభుత్వ విప్ కొరముట్ల ప్రజాశక్తి రైల్వేకోడూరు : మీచోంగ్ తుఫాన్ కారణంగా పుల్లంపేట, ఓబులవారిపల్లి, కోడూరు మండలాలలో గత మూడు…