Annamayya district

  • Home
  • 40 మద్యం బాటిల్స్ స్వాధీనం

Annamayya district

40 మద్యం బాటిల్స్ స్వాధీనం

Mar 22,2024 | 11:18

ప్రజాశక్తి-కలకడ: 40 మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకొని ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు ఎస్సై రామకృష్ణారెడ్డి తెలిపారు. స్థానిక పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు…

రంగప్ప గారి పల్లెలో వైద్య శిబిరం 

Mar 21,2024 | 10:43

ప్రజాశక్తి-కలకడ: మండలంలోని ఏనుగొండపాలెం పంచాయతీ రంగప్ప గారి పల్లెలో ఎర్రకోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రo డాక్టర్ ఎం. వి.కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించినట్టు…

పీలేరులో పోలీసుల అత్యుత్సాహం

Mar 20,2024 | 16:37

నారా భువనేశ్వరి కాన్వాయ్ అడ్డగింత పోలీసులు, టిడిపి శ్రేణుల మధ్య వాగ్వివాదం ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్యజిల్లా) : పీలేరులో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ…

త్రాగు నీటి వృధాను అరికట్టలేరా..!

Mar 20,2024 | 11:43

ప్రజాశక్తి-కలకడ: త్రాగునీటి వృధాను అరికట్టలేరా అంటూ పలువురు ఆపోతున్నారు.మండల కేంద్రమైన కలకడ పోలీస్ స్టేషన్ ఎదుట నీరు యదేచ్ఛగా వృధా అవుతున్న సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకున్న…

మీడియా యాక్షన్.. అధికారుల రియాక్షన్…

Mar 18,2024 | 17:52

 హడావిడీగా ఫ్లెక్సీల తొలగింపు ముఖ్యమంత్రి, మంత్రుల ఫోటోలపై న్యూస్ పేపర్ల అతికింపు ప్రజాశక్తి-పీలేరు: దేశవ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన 40 గంటలు దాటితే గానీ పీలేరు…

ఫ్యూచర్ మైండ్స్ పాఠశాలకు జాతీయ స్థాయి అవార్డు

Mar 18,2024 | 17:48

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ఎన్ఐఎస్ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన బోలో ఇంగ్లీష్ కోర్స్ ప్రాజెక్ట్ లో తమ పాఠశాల జాతీయస్థాయి ఉత్తమ పాఠశాలగా అవార్డు అందుకున్నదని పాఠశాల కరస్పాండెంట్…

ప్రశాంత వాతావరణంలో 10 పరీక్షలు 

Mar 18,2024 | 11:12

ప్రజాశక్తి-కలకడ: మండలంలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో మొదలైనట్లు కస్టోడియన్ మునీంద్ర నాయక్ తెలిపారు. మండలంలో 10వ తరగతి పరీక్షలు కలకడ జిల్లా పరిషత్ ఉన్నత…

10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం

Mar 18,2024 | 11:06

ప్రజాశక్తి-పీలేరు: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. పీలేరు పట్టణంలో ఏడు పరీక్ష కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లోని తలుపుల, రేగళ్ళులో మరో రెండు పరీక్షా కేంద్రాలలో…

గుండె పోటుతో ఏఎస్ఐ మృతి

Mar 18,2024 | 10:53

ప్రజాశక్తి-బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లిలో ఏఎస్ఐగా పనిచేస్తున్న ఎం.రెడ్డెప్పనాయక్ ఆదివారం రాత్రి సుమారు 11.56 గంటలకు గుండెపోటుతో మృతి చెందాడు. ఏఎస్ఐ పిటీఎం మండలం, చండ్రాయునిపల్లి సరిహద్దు…