AP CEO

  • Home
  • దర్యాప్తు వేగవంతం చేయండి

AP CEO

దర్యాప్తు వేగవంతం చేయండి

Apr 16,2024 | 08:49

జగన్‌పై దాడి కేసులో సిఇఓ ఆదేశం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి సంఘటనలో దర్యాప్తును వేగవంతం చేయాలని…

ప్రతి ఒక్కరూ ఓటు వేయండి

Mar 21,2024 | 08:15

ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ సిఎస్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌…

పోలీస్‌ అధికారుల బదిలీలు రద్దు చేయాలి

Mar 17,2024 | 08:26

ఎన్నికల ప్రధాన అధికారికి టిడిపి లేఖ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : చిత్తూరు జిల్లా ఎస్పితో పాటు కొంతమంది పోలీస్‌ అధికారులను బదిలీ చేస్లూ ఇటీవల రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన…

వలంటీర్ల విషయంలోఎన్నికల కమిషన్‌ ఆదేశాలు అమలు చేయాలి- సిఇఒకు సిపిఎం లేఖ

Mar 15,2024 | 21:02

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఎన్నికల విధులకు వలంటీర్లను ఉపయోగించరాదన్న ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు శుక్రవారం…

ECO: హింసకు తావు లేకుండా.. రీపోల్‌ అవసరమే రాకుండా 

Mar 14,2024 | 08:21

సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఇవే ప్రధానం  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :  హింసకు తావు లేకుండా..ఎన్నికలు తిరిగి నిర్వహించే అవసరం…

ఎన్నికల సిబ్బంది జాబితా తయారీ పూర్తి చేయండి

Feb 17,2024 | 08:42

 కలెక్టర్లను ఆదేశించిన సిఇఒ మఖేష్‌కుమార్‌ మీనా ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రానున్న శాసనసభ, లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో పాల్గొననున్న సిబ్బంది జాబితా తయారీ పూర్తి…

రాజకీయ ప్రకటనలకు ముందస్తు ఆమోదం తప్పనిసరి 

Feb 16,2024 | 08:30

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్‌ మీడియాలో వచ్చే రాజకీయ ప్రకటనలు తప్పనిసరిగా ఎంసిఎంసి కమిటీ…