ప్రకృతి ప్రకోపానికి.. ప్రథమ చికిత్స
ఉవ్వెత్తున ఎగసి పడిన అలలు.. ఊళ్ళకు ఊళ్లే తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి.. మనుషులు, పశువులు రాత్రికి రాత్రే శవాలైన తీరు.. ఊరు వాడ వల్లకాడయిన వైనం.. పదివేలకు పైగా…
జనవరి 22వ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట హడావుడి తారాస్థాయికి చేరుతున్నది. రాజకీయ ప్రచారాలు, వివాదాలూ రామభక్తిని మించి పొంగి…
సుప్రీంకోర్టు తీర్పు కారణంగా అయోధ్యలో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంలా రామమందిర ప్రాణ ప్రతిష్ట 22న జరగబోతున్నది. మధుర, కాశీ మందిరాల వివాదాలను కూడా తిరగదోడే న్యాయ ప్రక్రియ…
పాలకులందరూ ఒక చెట్టు కర్రలే. ఆ కర్రలతో వాయించడమే వారికి తెలిసిన విద్య. కాకపోతే ఒకొకసారి సన్నాయి వాయించి, అసలు సమయం వచ్చినప్పుడు ప్రజల వీపులు వాయిస్తారు.…
రాష్ట్ర ప్రభుత్వం భూహక్కుల చట్టం ఎ.పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/ 2023 అక్టోబర్ 31 నుండి అమలులోకి వచ్చే విధంగా జీవో నెంబర్ 572 విడుదల…
దేవుని సొమ్మును ప్రజల అవసరాలు తీర్చటానికి ఖర్చు చేయవచ్చా? లేదా? అన్న చర్చ తిరుపతి నగరంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున జరుగుతున్నది. దేవుని సొమ్ము ప్రజల…
గత సంవత్సరం చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్1 మిషన్లను విజయవంతంగా ప్రయోగించి భారత్ సత్తా ఏంటో ప్రపంచ దేశాలకు చూపింది ఇస్రో. అదే ఉత్సాహంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ…
మహిళల హక్కుల కోసం తన జీవితం మొత్తాన్ని త్యాగం చేసిన ఆదర్శమూర్తి సావిత్రిబాయి ఫూలే. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయినిగా, మహిళలు చదువుకోవడం ద్వారానే సామాజిక, రాజకీయ, ఆర్థిక…
తమను తాము అత్యంత క్రూరంగా బాధించుకున్న యూదులకు, వారు స్థాన చలనం కలిగించిన వారి నిస్స హాయతను, కోరికను అర్థం చేసుకోవడం నిజానికి అసాధ్యమా? తీవ్రమైన బాధ…