ఆందోళనకరం
సామాన్య ప్రజానీకంపై తీవ్ర ప్రభావం చూపే ఆహార ద్రవ్యోల్బణం ఏమాత్రం తగ్గకపోగా, పైపైకే ఎగబాకుతుండటం తీవ్ర ఆందోళనకరం. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం…
సామాన్య ప్రజానీకంపై తీవ్ర ప్రభావం చూపే ఆహార ద్రవ్యోల్బణం ఏమాత్రం తగ్గకపోగా, పైపైకే ఎగబాకుతుండటం తీవ్ర ఆందోళనకరం. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం…
మే 13తో ఎన్నికల రణరంగం ముగిసింది. డబ్బు, మద్యం విచ్చలవిడిగా పారింది. మొదటిసారి ఓటర్లు తాగడం కూడా ఎన్నికలతోనే అలవాటు చేసుకుంటున్నారు. ఆ రకంగా కొత్త తరాన్ని…
అంధ విశ్వాసాలపై అలుపెరగని పోరాటం చేసిన సుప్రసిద్ధ హేతువాది డాక్టర్ నరేంద్ర దబోల్కర్ హత్య కేసులో పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదు. ఆ అంధ విశ్వాసాలతోనే అందలాలెక్కుతున్న నేతల…
నాడు వియత్నాం! నేడు పాలస్తీనా ! పాలస్తీనా ప్రాంతమైన గాజాలో ఇజ్రాయిల్ మిలిటరీ రఫా, తదితర ప్రాంతాల్లో మారణకాండను తీవ్రం చేస్తోంది. చివరకు ఐరాస తరఫున పనిచేస్తున్న…
ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశాలను అనుసరించి…ఆరోగ్యానికి సరిపడా బడ్జెట్ కేటాయింపులు చేయాలి. ప్రజలందరికి రక్షిత మంచినీరు, సమతుల ఆహారం అందించాలి. పటిష్ట…
విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా అభివర్ణిస్తున్న పోలవరం సాగునీటి ప్రాజెక్టును నాలుగు ప్రధాన పార్టీల అవకాశవాద రాజకీయ క్రీడ ప్రశ్నార్ధకం చేసింది. ప్రాజెక్టు కోసం తమ భూములు,…
తెలుగు జాతి స్ఫూర్తి ప్రదాత, ఆదివాసీల ఆరాధ్య నేత అల్లూరి సీతారామరాజు అమరుడై వందేళ్ళు అయ్యింది. అల్లూరి నేతృత్వంలో… ఆదివాసీల మౌలిక సమస్యల పరిష్కారం కోసం, బ్రిటిష్…
ఈ రోజు మార్క్స్ జయంతి. మామూలుగా జయంతులు, వర్థంతులు మన మధ్య లేని వారికి సంబంధించినవే. మనిషి అంటే తను చేసిన పని, నడిచిన, నడిపిన మార్గం…
ఏప్రిల్ 21న రాజస్థాన్ లోని బాన్స్వారాలో నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంలో ముస్లింలపై విషపూరతమైన రీతిలో దాడి చేశారు. సంపద పున:పంపిణీ కోసం జరిగే ఎలాంటి ప్రయత్నమైనా…