attack

  • Home
  • ఫోటో జర్నలిస్టు కృష్ణ పై దాడిచేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి : ఏపియుడబ్యూజె

attack

ఫోటో జర్నలిస్టు కృష్ణ పై దాడిచేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి : ఏపియుడబ్యూజె

Feb 19,2024 | 13:55

రాయదుర్గం (అనంతపురం) : అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద ముఖ్యమంత్రి నిర్వహించిన సిద్ధం సభలో ఫోటో జర్నలిస్టు కృష్ణ పై విచక్షణారహితంగా దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడినవారిని కఠినంగా…

కానిస్టేబుల్‌ పై మందుబాబు దాడి

Feb 13,2024 | 14:40

హైదరాబాద్‌: మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్‌ చల్‌ చేశాడు. రాంగ్‌ రూట్‌లో వెళ్లద్దని సూచించిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ నాగరాజుపై దాడికి పాల్పడ్డాడు. గొంతు పట్టుకుని అసభ్య…

కాల్పులు జరిపిన బిజెపి ఎమ్మెల్యేపై ఎస్‌సి, ఎస్‌టి కేసు

Feb 5,2024 | 10:49

థానే : పోలీస్‌ స్టేషన్‌లోనే శివసేన నాయకుడిపై కాల్పులకు దిగిన మహారాష్ట్రలోని బిజెపి ఎమ్మెల్యే గణపత్‌ గైక్వాడ్‌పై ఎస్‌సి, ఎస్‌టి (వేధింపులు నిరోధక) చట్టం కింద కేసు…

వారిపై అవమానకరదాడిని ఖండిస్తున్నాం : రాహుల్‌ గాంధీ

Feb 4,2024 | 11:21

అమరావతి : ఎపి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిలపై సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న దాడిని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఖండించారు. మహిళలను అవమానించడం, వారిపై…

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడి : ముగ్గురు జవాన్లు మృతి

Jan 31,2024 | 10:09

సుక్మా : ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా-బిజాపూర్‌ జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టుల దాడిలో ముగ్గురు జవాన్లు చనిపోయారు. మరో 14 మంది గాయపడ్డారు. టేకులగూడెం అడవుల వద్ద భద్రతా సిబ్బంది…

కేంద్ర ఏజెన్సీల దాడి ఆపాలి : అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాల డిమాండ్‌

Jan 31,2024 | 10:05

సభ సజావుగా జరిగేందుకు సహకరించాలి : ప్రభుత్వం నేడు పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలకు ముందు మంగళవారం అఖిలపక్ష సమావేశం…

యాచకులపై కత్తులతో దాడి – ఒకరు మృతి

Jan 29,2024 | 11:29

తెలంగాణ : సికింద్రాబాద్‌ పరిధిలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో యాచకులపై దుండగులు కత్తులతో దాడి చేశారు. మోండా మార్కెట్‌ సమీపంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఓ యాచకుడిపై ముగ్గురు…

భద్రతాదళాల చెక్‌పోస్ట్‌పై దాడి .. ముగ్గురి మృతదేహాలు లభ్యం

Jan 24,2024 | 16:15

ఇస్లామాబాద్‌ :    పాకిస్థాన్‌ ఖైబర్‌ ఫక్తుంఖ్వా ప్రాంతంలోని భద్రతా దళాల చెక్‌పోస్ట్‌పై గుర్తుతెలియని ఉగ్రవాదుల దాడిలో మరణించిన ముగ్గురు వ్యక్తుల మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు బుధవారం…

రిపబ్లిక్‌ డే న దాడి చేస్తాం : పంజాబ్‌ సిఎంకు టెర్రరిస్ట్‌ పన్నూన్‌ బెదిరింపు

Jan 16,2024 | 13:26

పంజాబ్‌ : పంజాబ్‌ సిఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌, డిజిపి గౌరవ్‌ యాదవ్‌లను హత్య చేస్తానని ఖలిస్తానీ టెర్రరిస్ట్‌ పన్నూన్‌ నుండి బెదిరింపు వచ్చింది. జనవరి 26…