పశ్చిమబెంగాల్లో ఎన్ఐఎ అధికారులపై దాడి
పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో శనివారం ఉదయం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అధికారుల బృందంపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఒక అధికారి…
పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో శనివారం ఉదయం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అధికారుల బృందంపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఒక అధికారి…
బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యంపై ఆందోళన మున్సిపల్ అకౌంటెంట్ గదిలో ఫర్నీచర్ ధ్వంసం ప్రజాశక్తి-హిందూపురం : చేసిన పనులకు బిల్లుల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా…
టెల్ అవీవ్ : గాజాపై ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతున్నాయి. గురువారం అర్థరాత్రి గాజా నగరంలోని వాయువ్య ప్రాంతంలోని ఓ నివాస భవనం లక్ష్యంగా ఇజ్రాయిల్ వైమానిక…
గిద్దలూరు (ప్రకాశం) : వైసిపి వర్గీయుల దాడిలో తీవ్రంగా గాయపడిన టిడిపి కార్యకర్త మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రకాశం జిల్లా గిద్దలూరు…
ఢిల్లీ పోలీసులకు కోర్టు ఆదేశం న్యూఢిల్లీ : దేశరాజధానిలో నమాజ్ చేస్తుండగా ముస్లిములపై ఎస్ఐ దారుణంగా దాడికి పాల్పడిన ఘటనపై మే 1లోగా నివేదిక ఇవ్వాలని ఢిల్లీలోని…
ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం ‘జై శ్రీరామ్’ నినాదాలు చేస్తూ దుండగుల దుశ్చర్య గుజరాత్ యూనివర్సిటీ హాస్టల్లో ఘటన గాంధీనగర్ : అహ్మదాబాద్లోని గుజరాత్ యూనివర్సిటీ అంతర్జాతీయ బాలుర…
హైదరాబాద్ : రాష్ట్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు తెలిపిన…
కరకంబాడి (తిరుపతి) : కరకంబాడిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కబ్జాదారులను వదిలి పేదలపై వైసిపి ప్రభుత్వం ప్రతాపం చూపిస్తోంది. మంగళవారం తెల్లవారుజాము నుండే పోలీసులు తిరుపతిలోని కరకంబాడిలో…
అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సిద్ధం సభ కవరేజీకి వెళ్లిన ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి చేసిన వైసిపి కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా…