attack

  • Home
  • టిడిపి కార్యకర్తలపై హత్యాయత్నం – నలుగురికి తీవ్రగాయాలు

attack

టిడిపి కార్యకర్తలపై హత్యాయత్నం – నలుగురికి తీవ్రగాయాలు

May 7,2024 | 21:50

ప్రజాశక్తి – ఆలూరు :కర్నూలు జిల్లా ఆలూరు మండలం అంగస్కల్‌ గ్రామంలో టిడిపి కార్యకర్తలపై వైసిపి నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు… మనేకుర్తి…

రఫాపై భూతల దాడులు !

May 7,2024 | 00:45

ఖాళీ చేయాలంటూ ఇజ్రాయిల్‌ హుకుం  ఒప్పందానికి హమాస్‌ ఓకే తేల్చి చెప్పని ఇజ్రాయిల్‌ గాజా, జెరూసలేం : అంతర్జాతీయ సమాజం వ్యతిరేకతను బేఖాతరు చేస్తూ యూదు దురహంకార నెతన్యాహు…

పిఠాపురంలో ఉద్రిక్తత – సాయిధరమ్‌ తేజ్‌ ప్రచారంపై దాడి : జనసేన కార్యకర్తకి తీవ్రగాయాలు

May 6,2024 | 12:57

ప్రజాశక్తి-పిఠాపురం (కాకినాడ) : జనసేన అధినేత కూటమి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి పవన్‌ కళ్యాణ్‌ కు మద్దతుగా సినీ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ప్రచారంలో ఉద్రిక్తత…

పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు

May 3,2024 | 21:12

ప్రజాశక్తి – కృష్ణా ప్రతినిధి : కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసిపి అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై హత్యాయత్నం కేసు నమోదైంది. మచిలీపట్నం 8వ డివిజన్‌ విశ్వబ్రాహ్మణ…

న్యాయవాదిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి : పుత్తూరు బార్‌ అసోసియేషన్‌

May 3,2024 | 15:23

పుత్తూరు టౌన్‌ (తిరుపతి) : తిరుపతికి చెందిన న్యాయవాది పి.శివ సుధాకర్‌ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని శుక్రవారం పుత్తూరు స్థానిక కోర్టు ఆవరణములో…

రాజస్థాన్‌లో ఇమామ్‌ దారుణ హత్య

Apr 30,2024 | 01:50

న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఓ ఇమామ్‌ను ముగ్గురు దుండగులు దారుణంగా హత్య చేశారు. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన…

నా భర్త ఆచూకీ చెప్పండి

Apr 20,2024 | 22:31

విజయవాడ సిపి కార్యాలయం ముందు ఆందోళన ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయితో దాడి ఘటనకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్న…

సిఎంపై రాయి విసిరిన అనుమానితుడి అరెస్టు

Apr 19,2024 | 08:35

ఇద్దరు నిందితుల గుర్తింపు  12 మందిని విచారించిన పోలీసులు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయితో దాడి చేసిన కేసులో అనుమానితుడు…