తిరుమల అలిపిరి నడకదారిలో చిరుతల కలకలం..
ప్రజాశక్తి – తిరుమల : తిరుమలలో మరోసారి రెండు చిరుత పులుల సంచారం కలకలం రేపింది. అలిపిరి నడకదారిలోని ఆఖరి మెట్టు వద్ద సోమవారం సాయంత్రం చిరుతలను…
ప్రజాశక్తి – తిరుమల : తిరుమలలో మరోసారి రెండు చిరుత పులుల సంచారం కలకలం రేపింది. అలిపిరి నడకదారిలోని ఆఖరి మెట్టు వద్ద సోమవారం సాయంత్రం చిరుతలను…
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం రేపింది. ఆదివారం తెల్లవారుజామున విమానాశ్రయ పెట్రోలింగ్ సిబ్బంది రన్వైపై చిరుతను గుర్తించారు. వెంటనే విమానాశ్రయ సిబ్బంది అటవీశాఖ…
తిరుపతి : తిరుమల నడకమార్గంలో మళ్లీ చిరుతల సంచారం కలకలం రేపింది. గతంలో చిరుత ఓ బాలుడిపై దాడి చేయడం, మరో చిన్నారిని బలిగొన్న సంగతి విదితమే.…
ప్రజాశక్తి-తిరుమల: తిరుమల నడకదారిలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఈనెల 26వ తేదీ వేకువ జామున 12 గంటల సమయంలోట్రాప్ కెమెరాలకు చిరుతపులి కదలికలు చిక్కడంతో…
ప్రజాశక్తి-తిరుమల : అలిపిరి కాలినడక మార్గంలో గత ఏడాది ఆగస్టు 12న చిరుత దాడిలో చిన్నారి లక్షిత మతి చెందిన విషయం తెలిసిందే. చిన్నారి లక్షితపై దాడి…
26కు చేరిన మొత్తం చిరుతల సంఖ్య కునో నేషనల్ పార్క్లో దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన ఐదేళ్ల ఆడ చిరుత ‘గామిని’ ఐదు కూనలకు జన్మనిచ్చింది. ఈ మేరకు…
ప్రజాశక్తి-కర్నూలు : గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం హనుమాపురం గ్రామం వద్ద చోటు చేసుకుంది. ఆదోని నుంచి…
ప్రజాశక్తి – రామసముద్రం (అన్నమయ్య) : అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలంలోని వాళీశ్వర స్వామి కొండ ప్రాంతంలో కొన్నిరోజులుగా సంచరిస్తూ ఉన్న చిరుత మంగళవారం…
భోపాల్: నమిబియా దేశం నుంచి తీసుకువచ్చిన మరో చితా ‘శౌర్య’ మధ్య ప్రదేశలోని కునో నేషనల్ పార్క్లో మృతి చెందింది. మంగళవారం 3.17 నిమిషాలకు ‘శౌర్య’ చీతా…