cm jagan

  • Home
  • వైసిపిలో చేరిన యనమల కృష్ణుడు

cm jagan

వైసిపిలో చేరిన యనమల కృష్ణుడు

Apr 27,2024 | 15:25

ప్రజాశక్తి-తాడేపల్లి: కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్‌ నేత యనమల కృష్ణుడు సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు. యనమల కృష్ణుడికి జగన్‌ వైసిపి కండువా కప్పి…

కాసేపట్లో వైసీపీ మ్యానిఫెస్టో విడుదల

Apr 27,2024 | 11:51

ప్రజాశక్తి-అమరావతి : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఇవాళ పార్టీ అధినేత, సీఎం జగన్‌ వైసీపీ…

నవరత్నాలు ఫ్లస్

Apr 26,2024 | 14:54

నేడు వైసీపీ మేనిఫెస్టో విడుద అమరావతి : 2019 ఎన్నికల్లో నవరత్నాల పథకాలతో ప్రజల్లోకి వెళ్లిన జగన్‌ ఈ ఎన్నికల్లో నవరత్నాలు ఫ్లస్‌ పేరుతో మేనిఫెస్టోను సిద్ధంచేశారు.…

సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతోమేలు : సిఎం వైఎస్‌ జగన్

Apr 26,2024 | 12:35

పులివెందుల : తమ ప్రభుత్వం ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రపంచం రాష్ట్రం వైపు చూస్తోందని వైసిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి అన్నారు.…

27 నుంచి జగన్‌ మూడోవిడత యాత్ర?

Apr 25,2024 | 16:42

15 రోజులు : 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రూట్‌మ్యాప్ అమరావతి : వైసిపి అధినేత, రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడో విడత ఎన్నికల…

చంద్రబాబులా మోసపు వాగ్దానాలు చేయను

Apr 24,2024 | 23:10

– మరో మోసానికి మూడు పార్టీల కూటమి సిద్ధం -అమలు చేసే హామీలనే మేనిఫెస్టోలో పెడతాం -‘మేమంతా సిద్ధం’ ముగింపు సభలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం…

నేటితో సిఎం బస్సు యాత్ర ముగింపు

Apr 24,2024 | 00:25

26న వైసిపి మేనిఫెస్టో విడుదల ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఎన్నికల నేపథ్యంలో వైసిపి అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘మేమంతా సిద్ధం’ పేరుతో చేపట్టిన బస్సు యాత్ర…

2019 ఎన్నికలు.. మసకబారిన శాసనసభ సంప్రదాయాలు

Apr 23,2024 | 03:27

2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్మోహన రెడ్డి నేతృత్వంలోని వైసిపికి అనూహ్య విజయం లభించింది. 175 స్థానాలకుగాను 151 స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్ర రాజకీయ చరిత్రలో జగన్మోహనరెడ్డి…

ప్రజలకు అభివాదం చేస్తూ.. విశాఖలో మౌనంగా సాగిన జగన్‌ బస్సు యాత్ర

Apr 22,2024 | 01:00

సిఎం మాట్లాడకపోవడంతో పలువురు నిరాశ ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో/ ఎంవిపి కాలనీ : విశాఖ నగరంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం నిర్వహించిన ‘మేమంతా…