CM YS Jagan

  • Home
  • సామాజిక న్యాయమే లక్ష్యం : వైఎస్‌ జగన్‌ 

CM YS Jagan

సామాజిక న్యాయమే లక్ష్యం : వైఎస్‌ జగన్‌ 

Jan 20,2024 | 08:42

విజయవాడలో భారీ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సిఎం అంటరానితనం రూపు మార్చుకుంటోందని వ్యాఖ్య చంద్రబాబు దళితులకు చేసిందిశూన్యమని విమర్శ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సామాజిక…

కెసిఆర్‌కు వైఎస్‌ జగన్‌ పరామర్శ

Jan 5,2024 | 09:39

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : ఎడమ కాలు తుంటికి శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న తెలంగాణ మాజీ సిఎం, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి…

నేడు హైదరాబాద్ కి ఏపీ సీఎం

Jan 4,2024 | 12:14

ప్రజాశక్తి-తాడేపల్లి : నేడు ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ కి వెళ్లనున్నారు. అనారోగ్యంతో ఉన్న కెసిఆర్ ను పరామర్శించనున్నారు.  ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు…

ఇది తప్పు కాదా..? : వర్ల రామయ్య

Dec 30,2023 | 14:17

ప్రజాశక్తి-ఇంటర్నెట్ : భీమవరం సభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటంపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో…

భీమవరం చేరుకున్న సీఎం వైఎస్ జగన్

Dec 29,2023 | 11:15

  భీమవరం : జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన విద్యార్దులకు నిధులు విడుదల చేసేందుకు సీఎం వైఎస్…

సీఎం పర్యటన… సీపీఎం, వివిధ సంఘాల నేతలు అరెస్టు

Dec 29,2023 | 10:38

ప్రజాశక్తి-భీమవరం : పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో గురువారం రాత్రి నుంచే సీపీఎం, వివిధ కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల…

అంగన్‌వాడీ అక్కచెల్లెమ్మలకు అవాస్తవాలు చెప్పడం మానుకోవాలి

Dec 29,2023 | 07:42

  ముఖ్యమంత్రికి సంఘాల బహిరంగ లేఖ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అంగన్‌వాడీ అక్కచెల్లెమ్మలకు అనేకం చేస్తామంటూ అవాస్తవాలతో మంత్రుల బృందం ప్రకటన చేయడాన్ని అంగన్‌వాడీ…

మట్టిలో మాణిక్యాలనువెలుగులోకి తీసుకొచ్చేందుకే ‘ఆడుదాం ఆంధ్రా’ : సిఎం వైఎస్‌ జగన్‌

Dec 21,2023 | 07:33

ప్రజాశక్తి – అమరావతి బ్యూరోగ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు మట్టిలోని మాణిక్యాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకే ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని సిఎం వైఎస్‌…

ఉదారంగా సాయం చేయండి

Dec 16,2023 | 10:48

కేంద్రబృందాలతో సిఎం జగన్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రానికి ఉదారంగా సహాయం చేసేలా సిఫార్సులు చేయాలని కేంద్రబృందాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కోరారు. మిచౌంగ్‌ తుపాను,కరువు…