CPM State Committee

  • Home
  • రాజధానిపై బిజెపి అసలు నాటకం బయటపడింది

CPM State Committee

రాజధానిపై బిజెపి అసలు నాటకం బయటపడింది

Apr 14,2024 | 08:28

-ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాజధానిపై బిజెపి అసలు నాటకం బయటపడిందని సిపిఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ…

తిరుపతి, ఎర్రగుట్టలో గుడిసెలు వేసిన 17 మందిపై బైండోవర్‌ కేసులు ఉపసంహరించాలి

Apr 5,2024 | 21:41

 దోశపాడు నిర్బంధం, బద్వేలులో గుడిసెల కూల్చివేతపై ఖండన  సిపిఎం రాష్ట్ర కమిటీ తీర్మానం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : తిరుపతి, ఎర్రగుట్టలో గుడిసెలు వేసిన 17…

మిమ్స్‌, ఆంధ్రా పేపర్‌ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు

Apr 4,2024 | 22:37

సిపిఎం రాష్ట్ర కమిటీ తీర్మానం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మిమ్స్‌, ఆంధ్రా పేపర్‌ లిమిటెడ్‌ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు సిపిఎం రాష్ట్ర కమిటీ…

నేడు సిపిఐ(యం) అత్యవసర సమావేశం

Apr 4,2024 | 12:00

ప్రజాశక్తి-విజయవాడ : రాష్ట్రంలో పోటీచేసే అసెంబ్లీ సీట్ల సర్దుబాటు, సీట్లను ఖరారు చేసేందుకు సిపిఐ(యం) అత్యవసర రాష్ట్ర కమిటీ సమావేశం 2024 ఏప్రిల్‌ ఈరోజు విజయవాడలో జరగనున్నట్లు…

సకాలంలో పెన్షన్‌ అందించేలా చర్యలు తీసుకోండి – సిపిఎం రాష్ట్ర కమిటీ

Apr 1,2024 | 09:05

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :వలంటీర్ల ద్వారా అందజేసే పెన్షన్‌ల పంపిణీని ఎన్నికల కమిషన్‌ నిలిపివేయడంతో ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి సకాలంలో వృద్ధులు, మహిళలు, వికలాంగులకు పెన్షన్లు…

అర్చకుడిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి – సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

Mar 27,2024 | 21:51

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:కాకినాడలో అర్చకుడిపై దాడిచేసిన వైసిపి కార్పొరేటర్‌ సిరియాల చంద్రరావుపై చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు…

నిర్వాసితులను వెలుగొండలో ముంచుతారా? : సిపిఐ(యం)

Mar 2,2024 | 20:23

-అసంపూర్ణ ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఎన్నికల స్టంటు అమరావతి: ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు క్రింద 11 గ్రామాల్లో ఉన్న 8 వేల కుటుంబాలకు పునరావాసం ఇవ్వకుండానే ప్రాజెక్టును…

ఎర్రగుట్టలో గుడిసెల తొలగింపు అన్యాయం- సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండన

Feb 28,2024 | 08:42

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రేణిగుండ కరకంబాడి ఎర్రగుట్టపై ఐదువేల గుడిసెలను బలవంతంగా తొలగించి, అడ్డుకున్న వారిపై లాఠీఛార్జి చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ…

ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం :సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ హర్షం

Feb 15,2024 | 18:42

అమరావతి: ఎన్నికల బాండ్లను రాజ్యాంగ విరుద్దంగా పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీి హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు సిపిఐ(యం) రాష్ట్ర…