CPM State Secretary V. Srinivasa Rao

  • Home
  • పేదలను సంఘటితపరచడం కీలకం : వ్యకాస విస్తృత సమావేశంలో వి.శ్రీనివాసరావు పిలుపు

CPM State Secretary V. Srinivasa Rao

పేదలను సంఘటితపరచడం కీలకం : వ్యకాస విస్తృత సమావేశంలో వి.శ్రీనివాసరావు పిలుపు

Jan 8,2024 | 11:07

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గ్రామీణ పేదలను సంఘటితం చేయడంలో వ్యవసాయ కార్మికులు కీలక పాత్ర పోషించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. గ్రామీణ పెత్తందార్లకు…

ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు డైరెక్టర్‌పై చర్యలు తీసుకోవాలి : సిపిఎం

Jan 5,2024 | 08:56

ప్రజాశక్తి-విజయవాడ : సర్వ శిక్ష అభియాన్‌ ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి…

ఇచ్చిన హామీలను ఇప్పటికైనా వెంటనే నెరవేర్చాలి : సిపిఎం

Jan 3,2024 | 17:42

ప్రజాశక్తి-విజయవాడ : ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి మెగా డిఎస్సీ ప్రకటిస్తానని ఇచ్చిన హామీలను ఇప్పటికైనా వెంటనే నెరవేర్చాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు బుధవారం ఒక…

సమస్యల పట్ల మీ వైఖరేమిటి ? : టిడిపికి వి.శ్రీనివాసరావు ప్రశ్న

Dec 30,2023 | 11:12

బిజెపికి వ్యతిరేకంగా చొరవ తీసుకోవాలని సూచన ప్రజాశక్తి – ఎటపాక (అల్లూరి సీతారామరాజు జిల్లా) : రాష్ట్రాన్ని వెంటాడుతున్న వివిధ సమస్యలపై తెలుగుదేశం పార్టీ తన వైఖరిని…

బైజూస్‌ ట్యాబ్‌ల స్కామ్‌

Dec 26,2023 | 09:24

 రూ.1,250 కోట్లు పక్కదారి  విచారణ జరిపించాలని డిమాండ్‌ అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించాలి : వై వెంకటేశ్వరరావు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదో తరగతి విద్యార్థులకు…

అంగన్‌వాడీల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా ? : వి శ్రీనివాసరావు ప్రశ్న

Dec 17,2023 | 10:42

ప్రజాశక్తి- అరకులోయ రూరల్‌ (అల్లూరి సీతారామరాజు జిల్లా) : అంగన్‌వాడీల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా? అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు,…

తుపాను నష్టంపై రాష్ట్రం మాటలు… కేంద్రం మౌనం

Dec 11,2023 | 08:10

-సిఎం జగన్‌ పంటల నష్టాన్ని పరిశీలించిన తీరు ప్రపంచ రికార్డే! -తుపాను నష్టానికి కేంద్రం రూ.10 వేల కోట్లు ఇవ్వాలి -రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షం నిర్వహించాలి -రైల్వే…

తుపాన్‌ భాధితులను ఆదుకోవడంలో జగన్‌ సర్కార్‌ విఫలం : వి శ్రీనివాసరావు

Dec 10,2023 | 15:23

విశాఖ: రాష్ట్రంలో మీచౌంగ్‌ తుపాన్‌ భాధితులను ఆదుకోవడంలో జగన్‌ సర్కార్‌ విఫలం అయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విశాఖలో…

అభివృద్ధి-సంక్షేమం సమపాళ్ళల్లో ప్రజలకు అందాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

Dec 8,2023 | 16:15

విజయవాడ : అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్ళల్లో ప్రజలందరికీ మేలు జరిగేలా ముందుకు తీసుకెళ్లాలని శ్రీనివాసరావు కోరారు. అసమానతలు లేని అభివృద్ధి కోసం .. ‘ ప్రజా ప్రణాళిక…