Cricket

  • Home
  • తల్లి అనారోగ్యంపై క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ సోదరుడు..!

Cricket

తల్లి అనారోగ్యంపై క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ సోదరుడు..!

Jan 31,2024 | 17:07

ఢిల్లీ : వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి రెండు టెస్ట్‌ల నుంచి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసిందే.…

క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌కు తీవ్ర అస్వస్థత

Jan 31,2024 | 11:48

విమానంలో హానికర ద్రవం తాగి అస్వస్థతకు గురైన మయాంక్‌ ఢిల్లీ : అగర్తల నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానంలో తీవ్ర అస్వస్థతకు గురైన యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్…

సూపర్‌ 6లోనూ అదే జోరు

Jan 31,2024 | 10:29

న్యూజిలాండ్‌పై 214పరుగుల తేడాతో టీమిండియా గెలుపు ఐసిసి(అండర్‌ 19) వన్డే ప్రపంచకప్‌ జహన్నెస్‌బర్గ్‌: ఐసిసి(అండర్‌ 19) వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా యువ క్రికెటర్లు దూసుకెళ్తున్నారు. లీగ్‌దశలో అపజయమెరుగని…

విశాఖకు చేరుకున్న టీమిండియా..ఇంగ్లండ్‌ జట్లు

Jan 30,2024 | 17:03

విశాఖపట్నం : ఇంగ్లాండ్‌తో టీమిండియా 5 మ్యాచ్‌ల టెస్ట్‌ ఆడుతోంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ 28 పరుగులతో ఒడిన టీమిండియా.. రెండో మ్యాచ్‌ కోసం విశాఖపట్నం…

నా టైమ్‌ అయిపోయినట్లుగా అనిపించింది.. : రిషబ్‌ పంత్‌

Jan 30,2024 | 11:08

ఢిల్లీ : రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు ఈ ప్రపంచంలో నా టైమ్‌ అయిపోయినట్లుగా అనిపించిందని భారత వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ అన్నాడు. 2022 డిసెంబరులో ఘోర…

కుర్రాళ్ల సత్తాకు పరీక్ష

Jan 30,2024 | 08:09

నేడు న్యూజిలాండ్‌ జట్టుతో సూపర్‌-6 మ్యాచ్‌ ఐసిసి అండర్‌-19 వన్డే ప్రపంచకప్‌ జొహన్నెస్‌బర్గ్‌: ఐసిసి అండర్‌-19 వన్డే ప్రపంచకప్‌లో దుర్భేధ్యఫామ్‌లో ఉన్న భారత యువ క్రికెటర్లకు అసలు…

ఆంధ్ర గెలుపు

Jan 30,2024 | 08:08

ఛత్తీస్‌గడ్‌తో రంజీట్రోఫీ రాయ్ పూర్‌: ఛత్తీస్‌గడ్‌తో జరిగిన రంజీట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు విజయం సాధించింది. 320పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఛత్తీస్‌గడ్‌ జట్టు ఆంధ్ర…

టీమిండియాకు బిగ్‌ షాక్‌.. రెండో టెస్టుకు రాహుల్‌, జడేజా దూరం

Jan 29,2024 | 21:46

ముంబయి: తొలి టెస్ట్‌లో ఓడిన షాక్‌లో ఉన్న టీమిండియాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ వేదికగా ఫిబ్రవరి 2నుంచి ఇంగ్లండ్‌తో జరిగే రెండోటెస్ట్‌కు కెఎల్‌ రాహుల్‌తోపాటు…

ఆసీస్పై వెస్టిండీస్ సంచలన విజయం..

Jan 28,2024 | 13:23

ఆస్ట్రేలియాతో గబ్బాలో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ సంచలన విజయం సాధించింది. ఉత్కంఠగా జరిగిన మ్యాచులో 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా 207 పరుగులకు…