మూడో టీ20లో బంగ్లాపై న్యూజిలాండ్ విజయం..
డక్వర్త్ లూయిస్ పద్దతిలో గెలిచిన కివిస్ మౌంట్ మంగ్నూరు వేదికగా జరిగిన మూడో టీ20లో 17 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్దతిలో) న్యూజిలాండ్ విజయం సాధించింది.…
డక్వర్త్ లూయిస్ పద్దతిలో గెలిచిన కివిస్ మౌంట్ మంగ్నూరు వేదికగా జరిగిన మూడో టీ20లో 17 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్దతిలో) న్యూజిలాండ్ విజయం సాధించింది.…
ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి దీప్తి, రీచా శ్రమ వృథాశ్రీ సిరీస్ 2-0తో ఆసీస్ కైవసం ముంబయి: ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన ఏకైక టెస్ట్లో సంచలన విజయం…
సొంతగడ్డపై జింబాబ్వేతో వన్డే సిరీస్కు 21 మంది సభ్యుల జట్టును ప్రకటించిన లంక సెలక్షన్ కమిటీ.. టీ20లకు 22 మందితో కూడిన ప్రాథమిక జట్లను ఎంపిక చేసింది.…
ఆస్ట్రేలియాతో (మహిళల జట్టు) జరుగుతున్న రెండో మ్యాచ్లో టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ దీప్తి శర్మ ఐదు వికెట్లతో సత్తా చాటింది. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్…
కేప్టౌన్ : జనవరి 3 నుంచి కేప్టౌన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టు మ్యాచ్కు దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్…
సెంచూరియన్ లోని సూపర్ స్పోర్ట్ పార్క్ లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. మొదటి ఇన్నింగ్స్లో 245 పరుగులకు…
సెంచూరియన్ : సెంచూరియన్లో భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా గాయపడ్డాడు. టీమ్ ఇండియా ఇన్నింగ్స్లో మార్కో జాన్సెన్ వేసిన 20వ ఓవర్లో…
లంచ్ విరామం తర్వాత టీమిండియా వరుసగా వికెట్టు కోల్పోయింది. 92 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్(31) రబాడ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.…
సెంచూరియన్ : రెండు రోజులుగా సెంచూరియన్లో వర్షంపడటంతో మైదానం కాస్త చిత్తడిగా ఉంది. దీంతో భారత్- దక్షిణాఫ్రికా తొలి టెస్టు మ్యాచ్ టాస్ ఆలస్యం కానుంది. షెడ్యూల్ ప్రకారం…