ఐసీసీ ర్యాంకుల్లో 15వ స్థానానికి చేరిన యశస్వి
భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఐసీసీ ర్యాంకుల్లోనూ దూసుకొచ్చాడు. తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో యశస్వి (699 పాయింట్లు) ఏకంగా 14 ర్యాంకులు ముందుకొచ్చి…
భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఐసీసీ ర్యాంకుల్లోనూ దూసుకొచ్చాడు. తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో యశస్వి (699 పాయింట్లు) ఏకంగా 14 ర్యాంకులు ముందుకొచ్చి…
క్వార్టర్స్లో మధ్యప్రదేశ్తో ఢీ 23నుంచి రంజీట్రోఫీ నాకౌట్ పోటీలు విశాఖపట్నం: ఆంధ్ర-కేరళ జట్ల మధ్య జరిగిన గ్రూప్ ఆఖరి లీగ్ మ్యాచ్ డ్రా అయ్యింది. వికెట్ నష్టానికి…
ముంబయి: టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ ఇంగ్లండ్పై వరుసగా రెండు టెస్టులలో ద్విశతకాలు బాది రికార్డులు నెలకొల్పాడు. రాజ్కోట్ వేదికగా ముగిసిన మూడో టెస్టు రెండో…
కతార్: కతార్ ఓపెన్ మహిళల టెన్నిస్ సింగిల్స్ టైటిల్ను పోలండ్కు చెందిన మాజీ నంబర్ వన్ క్రీడాకారిణి ఇగా స్వైటెక్ చేజిక్కించుకుంది. ఫైనల్లో స్వైటెక్ 7-6(10-8), 6-2తో…
రాజ్కోట్ :’బజ్బాల్’ క్రికెట్ ఆడుతూ ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తోన్న ఇంగ్లాండ్ను టీమ్ఇండియా వణికించింది. డబుల్ సెంచరీతో యశస్వి భారత్కు భారీ స్కోరు అందించగా.. రవీంద్ర జడేజా, కుల్దీప్…
రవీంద్ర జడేజా 5 వికెట్లు.. రాజ్కోట్ టెస్టులో భారత్ ఘన విజయం.. రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టులో 434 పరుగుల తేడాతో టీమిండియా ఘన…
వ్యక్తిగత కారణాలతో రాజ్కోట్లో జరుగుతున్న మూడోటెస్ట్ మధ్యలో జట్టుకు దూరమైన టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ అశ్విన్ ఆదివారం నుంచి అతడు అందుబాటులోకి వస్తున్నాడని బీసీసీఐ ప్రకటించింది. లంచ్…
బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్లో భారత మహిళా షట్లర్లు అదరగొట్టారు. మలేషియాలోని సెలంగోర్లో శనివారం జరిగిన సెమీఫైనల్లో జపాన్ను 3-2తో ఓడించారు. ఈ టోర్నీలో తొలిసారిగా ఫైనల్…
ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్ ఇండియాకు గట్టి షాక్ తగిలింది. కీలక బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని బీసీసీఐ…