Cricket

  • Home
  • ఐసీసీ ర్యాంకుల్లో 15వ స్థానానికి చేరిన యశస్వి

Cricket

ఐసీసీ ర్యాంకుల్లో 15వ స్థానానికి చేరిన యశస్వి

Feb 21,2024 | 16:19

భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఐసీసీ ర్యాంకుల్లోనూ దూసుకొచ్చాడు. తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో యశస్వి (699 పాయింట్లు) ఏకంగా 14 ర్యాంకులు ముందుకొచ్చి…

ఆంధ్ర-కేరళ మ్యాచ్‌ డ్రా

Feb 19,2024 | 21:02

క్వార్టర్స్‌లో మధ్యప్రదేశ్‌తో ఢీ 23నుంచి రంజీట్రోఫీ నాకౌట్‌ పోటీలు విశాఖపట్నం: ఆంధ్ర-కేరళ జట్ల మధ్య జరిగిన గ్రూప్‌ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ డ్రా అయ్యింది. వికెట్‌ నష్టానికి…

టెస్టుల్లో దుమ్మురేపుతున్న జైస్వాల్‌.. ఆరు ఇన్నింగ్స్‌ 545 పరుగులు

Feb 19,2024 | 20:56

ముంబయి: టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్‌ ఇంగ్లండ్‌పై వరుసగా రెండు టెస్టులలో ద్విశతకాలు బాది రికార్డులు నెలకొల్పాడు. రాజ్‌కోట్‌ వేదికగా ముగిసిన మూడో టెస్టు రెండో…

కతార్‌ ఓపెన్‌ టైటిల్‌ విజేత స్వైటెక్‌

Feb 19,2024 | 20:51

కతార్‌: కతార్‌ ఓపెన్‌ మహిళల టెన్నిస్‌ సింగిల్స్‌ టైటిల్‌ను పోలండ్‌కు చెందిన మాజీ నంబర్‌ వన్‌ క్రీడాకారిణి ఇగా స్వైటెక్‌ చేజిక్కించుకుంది. ఫైనల్లో స్వైటెక్‌ 7-6(10-8), 6-2తో…

మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ చిత్తు.. 434 పరుగులతో టీమ్‌ఇండియా ఘన విజయం

Feb 19,2024 | 08:00

రాజ్‌కోట్‌ :’బజ్‌బాల్‌’ క్రికెట్‌ ఆడుతూ ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తోన్న ఇంగ్లాండ్‌ను టీమ్‌ఇండియా వణికించింది. డబుల్‌ సెంచరీతో యశస్వి భారత్‌కు భారీ స్కోరు అందించగా.. రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌…

IND vs ENG : మూడోవ టెస్ట్‌.. లైవ్‌ అప్‌డేట్స్‌..

Feb 18,2024 | 16:53

రవీంద్ర జడేజా 5 వికెట్లు.. రాజ్‌కోట్‌ టెస్టులో భారత్‌ ఘన విజయం..  రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 434 పరుగుల తేడాతో టీమిండియా ఘన…

నేడు జట్టుతో కలవనున్న అశ్విన్‌..

Feb 18,2024 | 11:17

వ్యక్తిగత కారణాలతో రాజ్‌కోట్‌లో జరుగుతున్న మూడోటెస్ట్‌ మధ్యలో జట్టుకు దూరమైన టీమ్‌ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ అశ్విన్‌ ఆదివారం నుంచి అతడు అందుబాటులోకి వస్తున్నాడని బీసీసీఐ ప్రకటించింది. లంచ్‌…

జపాన్‌పై విజయం.. ఫైనల్‌ చేరిన భారత మహిళా షట్లర్లు

Feb 17,2024 | 13:18

బ్యాడ్మింటన్‌ ఆసియా టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళా షట్లర్లు అదరగొట్టారు. మలేషియాలోని సెలంగోర్‌లో శనివారం జరిగిన సెమీఫైనల్‌లో జపాన్‌ను 3-2తో ఓడించారు. ఈ టోర్నీలో తొలిసారిగా ఫైనల్‌…

రాజ్‌కోట్‌ టెస్ట్‌ నుంచి అశ్విన్‌ ఔట్‌

Feb 17,2024 | 10:45

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్‌ ఇండియాకు గట్టి షాక్‌ తగిలింది. కీలక బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఈ మ్యాచ్‌ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని బీసీసీఐ…