Cricket

  • Home
  • ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌ వీరే..

Cricket

ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌ వీరే..

Mar 4,2024 | 16:40

2024 ఫిబ్రవరి నెల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌ వివరాలను ఐసీసీ ఇవాళ వెల్లడించింది. టీమిండియా యువ బ్యాట్స్‌మెన్‌ యశస్వి జైస్వాల్‌, న్యూజిలాండ్‌ స్టార్‌ ప్లేయర్‌…

దేశవాళీ క్రికెట్‌ షెడ్యూల్‌పై బీసీసీఐ పునరాలోచించాలి : శార్ధూల్‌

Mar 4,2024 | 12:59

భారత బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ దేశవాళీ క్రికెట్‌ షెడ్యూల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల వ్యవధితో 10 మ్యాచులు ఆడడం ఏ ఆటగాడికైనా ఇబ్బందిగానే…

చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు భారీ షాక్‌

Mar 4,2024 | 12:34

17వ సీజన్‌ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. చెన్నై స్టార్‌ బ్యాటర్‌, ఓపెనర్‌ కాన్వే గాయం కారణంగా జట్టుకు దూరం…

స్టార్‌ క్రికెటర్లు అక్కర్లేదు!

Mar 4,2024 | 10:25

యువ జట్టుతోనూ విజయాలు సాధించగలం లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌ వ్యాఖ్యలు ముంబయి : భారత క్రికెట్‌ దిగ్గజం, లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు…

శార్దుల్‌ శతక జోరు

Mar 4,2024 | 10:22

ముంబయి తొలి ఇన్నింగ్స్‌ 353/9 ముంబయి : తమిళనాడు, ముంబయి రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ఆల్‌రౌండర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ (109, 105 బంతుల్లో 13 ఫోర్లు, 4…

మెరిసిన హిమాన్షు మంత్రి

Mar 4,2024 | 10:19

పట్టు బిగిస్తున్న మధ్యప్రదేశ్‌ నాగ్‌పూర్‌ : మధ్యప్రదేశ్‌, విదర్భ రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో హిమాన్షు మంత్రి (126, 265 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌) వన్‌మ్యాన్‌…

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో భారత్

Mar 3,2024 | 10:29

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. వెల్లింగ్టన్‌ వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించడం…

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ర్యాంకింగ్స్.. 12వ స్థానానికి జైశ్వాల్

Feb 28,2024 | 15:11

ఐసీసీ ప్రకటించిన టెస్ట్ బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్ లో జైశ్వాల్ 12వ స్థానానికి చేరుకున్నాడు. 12వ ర్యాంక్ లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం…

గెలుపుకు చేరువై ఓడిన ఆంధ్ర

Feb 27,2024 | 08:17

మధ్యప్రదేశ్‌ చేతిలో నాలుగు పరుగుల తేడాతో పరాజయం ఇండోర్‌: రంజీ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు పరాజయాన్ని చవిచూసింది. మధ్యప్రదేశ్‌ నిర్దేశించిన 170పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…