Cricket

  • Home
  • ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌.. సూర్య కుమార్‌ దూరం?

Cricket

ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌.. సూర్య కుమార్‌ దూరం?

Mar 12,2024 | 13:16

మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్‌ 2024 ఫస్ట్‌ ఎడిషన్‌ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే మొదటి విడత షెడ్యూల్‌ కూడా రిలీజ్‌ చేశారు. అయితే ఐపీఎల్‌ 2024…

ప్లే-ఆఫ్‌ రేసునుంచి యుపి ఔట్‌

Mar 12,2024 | 11:33

గుజరాత్‌ చేతిలో 8పరుగుల తేడాతో అనూహ్య ఓటమి బెంగళూరు ఆశలు సజీవం న్యూఢిల్లీ: ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో యుపి వారియర్స్‌ అనూహ్యంగా ఓటమిపాలైంది.…

ముంబయికి ఆధిక్యత

Mar 11,2024 | 21:12

విదర్భతో రంజీట్రోఫీ ఫైనల్‌ ముంబయి: రంజీట్రోఫీ ఫైనల్లో ముంబయి జట్టుకు భారీ ఆధిక్యత లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో ముంబయి 224పరుగులకు ఆలౌటైనా.. సోమవారం విదర్భను తొలి ఇన్నింగ్స్‌లోకేవలం…

క్యారీ కేక..

Mar 11,2024 | 21:09

చివరి టెస్ట్‌లో రెండు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా విజయం సిరీస్‌ 2-0తో కైవసం క్రైస్ట్‌చర్చ్‌: ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ మరో అద్భుత ఇన్నింగ్స్‌తో…

జేసన్‌ రాయ్ స్థానంలో సాల్ట్‌ : కోల్‌కతా నైట్‌రైడర్స్‌

Mar 11,2024 | 21:06

కోల్‌కతా: కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఊరట లభించింది. జేసర్‌ రాయ్ ఈ సీజన్‌ ఐపిఎల్‌కు దూరం కావడంతో అతని స్థానంలో సాల్ట్‌ను రీప్లేస్‌ చేసుకుంటున్నట్లు ఆ ఫ్రాంచైజీ సోమవారం…

పంత్‌కు క్లియరెన్స్‌ సర్టిఫికేట్‌ ఇచ్చిన ఎన్‌సీఏ

Mar 11,2024 | 16:43

టీమ్‌ ఇండియా స్టార్‌ క్రికెటర్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌కు ఎన్‌సీఏ క్లియరెన్స్‌ సర్టిఫికేట్‌ ఇచ్చింది. దీంతో పంత్‌ తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు మార్గం సుగమమైంది.…

అండర్సన్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.. సచిన్‌ ట్వీట్‌

Mar 9,2024 | 14:33

అండర్సన్‌ 700 వికెట్ల ఘనతపై ప్రసంసల జల్లు ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ మీడియం పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ 700 వికెట్ల మార్క్‌తో చరిత్ర…

ఐదో టెస్టు మనదే.. ఇంగ్లాండ్‌ను కుప్పకూల్చిన ఆశ్విన్‌..

Mar 9,2024 | 14:17

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భారత్‌ 4-1 ధర్మశాలలో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో…

INDvENG: కెప్టెన్‌ రోహిత్‌ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ ట్వీట్‌..

Mar 9,2024 | 13:14

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు ఇంగ్లాడ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత సారథి రోహిత్‌ మాత్రం మైదానంలోకి దిగలేదు. తాజాగా రోహిత్‌ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ స్పందించింది. ”కెప్టెన్‌…