ముంబై ఇండియన్స్కు భారీ షాక్.. సూర్య కుమార్ దూరం?
మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ 2024 ఫస్ట్ ఎడిషన్ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే మొదటి విడత షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఐపీఎల్ 2024…
మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ 2024 ఫస్ట్ ఎడిషన్ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే మొదటి విడత షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఐపీఎల్ 2024…
గుజరాత్ చేతిలో 8పరుగుల తేడాతో అనూహ్య ఓటమి బెంగళూరు ఆశలు సజీవం న్యూఢిల్లీ: ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో యుపి వారియర్స్ అనూహ్యంగా ఓటమిపాలైంది.…
విదర్భతో రంజీట్రోఫీ ఫైనల్ ముంబయి: రంజీట్రోఫీ ఫైనల్లో ముంబయి జట్టుకు భారీ ఆధిక్యత లభించింది. తొలి ఇన్నింగ్స్లో ముంబయి 224పరుగులకు ఆలౌటైనా.. సోమవారం విదర్భను తొలి ఇన్నింగ్స్లోకేవలం…
చివరి టెస్ట్లో రెండు వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై ఆస్ట్రేలియా విజయం సిరీస్ 2-0తో కైవసం క్రైస్ట్చర్చ్: ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ మరో అద్భుత ఇన్నింగ్స్తో…
కోల్కతా: కోల్కతా నైట్రైడర్స్కు ఊరట లభించింది. జేసర్ రాయ్ ఈ సీజన్ ఐపిఎల్కు దూరం కావడంతో అతని స్థానంలో సాల్ట్ను రీప్లేస్ చేసుకుంటున్నట్లు ఆ ఫ్రాంచైజీ సోమవారం…
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్కు ఎన్సీఏ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చింది. దీంతో పంత్ తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు మార్గం సుగమమైంది.…
అండర్సన్ 700 వికెట్ల ఘనతపై ప్రసంసల జల్లు ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ మీడియం పేసర్ జేమ్స్ అండర్సన్ 700 వికెట్ల మార్క్తో చరిత్ర…
ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భారత్ 4-1 ధర్మశాలలో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో…
ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో టెస్టు ఇంగ్లాడ్ రెండో ఇన్నింగ్స్లో భారత సారథి రోహిత్ మాత్రం మైదానంలోకి దిగలేదు. తాజాగా రోహిత్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ స్పందించింది. ”కెప్టెన్…