భారత్లోనే ఐపిఎల్ మ్యాచ్లన్నీ..
త్వరలో పూర్తి షెడ్యూల్ బిసిసిఐ కార్యదర్శి జే షా ముంబయి: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్-17 మ్యాచ్లన్నీ స్వదేశంలోనే నిర్వహిస్తామని బిసిసిఐ కార్యదర్శి జే షా శనివారం…
త్వరలో పూర్తి షెడ్యూల్ బిసిసిఐ కార్యదర్శి జే షా ముంబయి: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్-17 మ్యాచ్లన్నీ స్వదేశంలోనే నిర్వహిస్తామని బిసిసిఐ కార్యదర్శి జే షా శనివారం…
శ్రీలంక ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా పాకిస్తాన్ మాజీ పేసర్ ఆకిబ్ జావేద్ ఎంపికయ్యాడు. ఈ ఏడాది జూన్లో అమెరికా, విండీస్ వేదికలగా జరగనున్న టీ20 వరల్డ్కప్ వరకు…
ఏకైక సెమీస్లో ముంబయిపై ఐదు పరుగుల తేడాతో బెంగళూరు గెలుపు 17న టైటిల్కై ఢిల్లీతో ఢీ న్యూఢిల్లీ : మహిళల ప్రిమియర్ లీగ్(డబ్ల్యూపిఎల్) సీజన్-2 ఫైనల్లోకి రాయల్…
నేడు డబ్ల్యుపిఎల్ ఏకైక సెమీస్ రాత్రి 7.30గం||ల నుంచి న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ ఏకైక సెమీఫైనల్ పోటీ శుక్రవారం జరగనుంది. బుధవారంతో ముగిసిన…
రంజీట్రోఫీ టైటిల్ 42వ సారి కైవసం ముంబయి: రంజీట్రోఫీ టైటిల్ను ముంబయి జట్టు రికార్డుస్థాయిలో 42వ సారి చేజిక్కించుకుంది. గురువారంతో ముగిసిన ఫైనల్లో ముంబయి 169పరుగుల తేడాతో…
గుజరాత్పై ఏడు వికెట్ల తేడాతో గెలుపు ముగిసిన డబ్ల్యుపిఎల్ లీగ్ మ్యాచ్లు న్యూఢిల్లీ: మహిళల ప్రిమియర్ లీగ్(డబ్ల్యుపిఎల్) సీజన్-2 ఫైనల్లోకి ఢిల్లీ క్యాపిటల్స్ మహిళలజట్టు దూసుకెళ్లింది. అరుణ్జైట్లీ…
విదర్భ లక్ష్య్యం 538, ప్రస్తుతం 248/5 కరుణ్ నాయర్, అక్షయ్ పోరాటం కీలకంగా మారిన చివరిరోజు ఆట ముంబయి: విదర్భ-ముంబయి జట్ల మధ్య వాంఖెడే స్టేడియంలో జరుగుతున్న…
దుబాయ్: టెస్టుల్లో ప్రపంచ నంబర్వన్ బౌలర్గా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్టులో అశ్విన్ తొమ్మిది వికెట్లు పడగొట్టడంతో అతని ర్యాంక్ మెరుగైంది.…
టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ తొలిసారి ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అత్యుత్తమ ప్రదర్శనకుగాను…