encounter

  • Home
  • కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ – ఇద్దరు ఉగ్రవాదులు మృతి

encounter

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ – ఇద్దరు ఉగ్రవాదులు మృతి

Apr 27,2024 | 08:32

శ్రీనగర్‌ : ఉత్తరకాశ్మీర్‌లోని బారాముల్లాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. మరో ఇద్దరు భద్రతా సిబ్బంది, సాధారణ పౌరుడు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని సోపోర్‌లో…

మావోయిస్టులను వదలం

Apr 18,2024 | 00:38

రక్షణ ప్రాంతాలు లేకుండా చేస్తాం  భారీ ఎన్‌కౌంటర్‌కు కొద్దిరోజుల ముందు ఇంటర్వ్యూలో బస్తర్‌ ఐజి దండకారణ్యంలో 29 మంది మావోయిస్టులను బలిగొన్న కాంకర్‌ ఘటన కలకలం రేపింది.…

ఎన్‌కౌంటర్‌ ప్రాంతంలో రాజ్యమేలుతున్న మౌనం !

Apr 18,2024 | 00:32

 చెట్లపై బుల్లెట్‌ గుర్తులు నోరు విప్పని గ్రామస్తులు కాంకర్‌ : ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలోని మూడు జిల్లాల సరిహద్దుల్లో మంగళవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌ జరిగిన తర్వాత ఆ ప్రాంతమంతా…

Encounter: దండకారణ్యంలో దమనకాండ

Apr 17,2024 | 00:45

పోలీస్‌ కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి  మృతుల్లో అగ్రనేత శంకరరావు? దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. మావోయిస్టుల ఏరివేత పేరుతో కేంద్రంలోను, రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వాలు సంయుక్తంగా…

ఐదేళ్లలో 200 మందికిపైగా మావోయిస్టులు

Apr 4,2024 | 07:06

ప్రజాశక్తి – యంత్రాంగం : బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టుల్ని హతమార్చడంలో ప్రత్యేక దృష్టి సారించింది. కేవలం గడిచిన ఐదేళ్ల కాలంలో ఎన్‌కౌంటర్ల పేరుతో 200…

నెత్తురోడుతున్న దండకారణ్యం

Apr 3,2024 | 07:44

వేర్వేరు ఘటనల్లో 11 మంది మావోయిస్టుల కాల్చివేత ఈ ఏడాదిలో 43 మంది ఎన్‌కౌంటర్‌ (‘ప్రజాశక్తి విలేకరి- చింతూరు) : దండకారణ్యం నెత్తురోడుతోంది. రెండు వేర్వేరు సంఘటనల్లో…

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ ..

Mar 3,2024 | 12:32

రాయ్‌పూర్‌  :    ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌జిల్లాలో ఆదివారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌, మావోయిస్టు మరణించినట్లు సీనిర్‌ పోలీస్‌ అధికారి…

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌ కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

Feb 28,2024 | 09:38

ఛత్తీస్‌గఢ్‌ :ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌ కౌంటర్‌ జరిగింది. బీజాపూర్‌ జిల్లా చోటేతుంగాలి అటవీ ప్రాంతంలో మంగళవారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ…

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు

Feb 26,2024 | 08:17

– ముగ్గురు మావోయిస్టులు మృతి రాయ్ గఢ్‌ : అడవితల్లి మరోమారు రక్తమోడింది. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో ఆదివారం ఉదయం జవాన్లకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో…