బోల్తాపడ్డ బొలెరో వాహనం – 20మంది కూలీలకు గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
విడపనకల్ (అనంతపురం) : బొలెరో వాహనం టైరు పంక్చరయ్యి అదుపుతప్పి బోల్తాపడటంతో 20మంది కూలీలకు గాయాలవ్వగా, వారిలో ఐదుగురికి తీవ్రగాయాలైన ఘటన సోమవారం అనంతపురం జిల్లాలో జరిగింది.…
విడపనకల్ (అనంతపురం) : బొలెరో వాహనం టైరు పంక్చరయ్యి అదుపుతప్పి బోల్తాపడటంతో 20మంది కూలీలకు గాయాలవ్వగా, వారిలో ఐదుగురికి తీవ్రగాయాలైన ఘటన సోమవారం అనంతపురం జిల్లాలో జరిగింది.…
కాటారం (భూపాలపల్లి) : ఆర్టిసి బస్సును ఎదురుగా వస్తున్న బొగ్గు లారీ ఢీకొట్టడంతో పలువురికి గాయాలైన ఘటన బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. కాటారం- భూపాలపల్లి…
ఎల్బీనగర్ (హైదరాబాద్) : రోడ్డు ప్రమాదంలో సిఐ మృతి చెందిన ఘటన మంగళవారం అర్థరాత్రి సమయంలో హైదరాబాద్ ఎల్బీనగర్లో జరిగింది. రంగారెడ్డి జిల్లా కోర్టు సమీపంలో రాంగ్…
ఉత్తరాఖండ్ : మదరసా కూల్చివేతతో ఉత్తరాఖండ్లో ఉద్రిక్తత నెలకొంది. ఆ హింసలో నలుగురు మృతి చెందగా, 250 మంది గాయపడ్డారు. 100 మంది వరకు పోలీసులున్నట్లు తెలుస్తోంది.…
విశాఖ : విశాఖ వేదికగా భారత్-ఇంగ్లాండ్ల మధ్య కొనసాగుతోన్న నాలుగోరోజు పోరులో … శుభ్మన్ గిల్ చూపుడు వేలికి గాయమైంది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గిల్ చూపుడు…
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలో జరిగిన ‘జాగరణ’ కార్యక్రమంలో అకస్మాత్తుగా వేదిక కూలిపోయింది. ఈ ఘటనలో ఒక మహిళ మఅతి చెందగా, 17…
నాంపల్లి (తెలంగాణ) : హైదరాబాద్ నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. చెన్నై నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్పైకి చేరుకునే క్రమంలో.. రైలు ఒక్కసారిగా కుదుపునకు…
ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : చల్లపల్లి మండలం మేకవారిపాలెం సమీపంలో ఆదివారం ఉదయం అవనిగడ్డ నుండి విజయవాడకు వెళుతున్న ఆర్టీసీ బస్సు పంట బోధిలోకి దూసుకుపోయి బోల్తా కొట్టడంతో…
జీలుగుమిల్లి (ఏలూరు) : లారీ బోల్తాపడి ఇద్దరికి గాయాలైన ఘటన శుక్రవారం ఏలూరులో జరిగింది. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలోని దర్భగూడెం శివారు జాతీయ రహదారి పై…