injured

  • Home
  • America లోని రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి

injured

America లోని రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి

Apr 2,2024 | 07:35

అమెరికా : అమెరికాలోని పోర్టుల్యాండ్‌ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొణకంచికి చెందిన మహిళ కమతం గీతాంజలి…

Bihar కుప్పకూలిన బ్రిడ్జి – ఒకరు మృతి.. పలువురికి గాయాలు

Mar 22,2024 | 10:27

పాట్నా (బీహార్‌) : బీహార్‌లోని సౌపాల్‌లో కోసీ నదిపై నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి శుక్రవారం ఉదయం అకస్మాత్తుగా కుప్పకూలింది. వంతెనపై భవన నిర్మాణ కార్మికులు స్లాబ్‌…

CPI Narayana: సీపీఐ నారాయణకు విరిగిన రిబ్ ఎముక..

Mar 20,2024 | 11:58

హైదరాబాద్‌: సీపీఐ జాతీయ కార్యదర్శి త్రీవ గాయానికి గురయ్యారు. ఈ నెల 16వ తేదీన ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన వేదిక ఎక్కబోతుండగా.. జారిపడ్డారు. అయితే…

వైసిపి వర్గీయుల దాడిలో గాయపడ్డ టిడిపి కార్యకర్త మృతి

Mar 19,2024 | 10:13

గిద్దలూరు (ప్రకాశం) : వైసిపి వర్గీయుల దాడిలో తీవ్రంగా గాయపడిన టిడిపి కార్యకర్త మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రకాశం జిల్లా గిద్దలూరు…

ప్రయివేటు బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

Mar 17,2024 | 21:50

ప్రజాశక్తి-అద్దంకి (బాపట్ల జిల్లా) : ప్రయివేటు బస్సు బోల్తాపడి 15 మందికి గాయాలైన సంఘటన బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం గ్రామ సమీపంలో ఆదివారం చోటు…

మమతా బెనర్జీకి గాయం

Mar 15,2024 | 00:29

కోల్‌కత్తా : పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టిఎంసి నాయకులు మమతా బెనర్జీకి తీవ్ర గాయమైంది. మమత తలకు తగిలిన గాయానికి సంబంధించిన ఫొటోలను టిఎంసి తన ‘ఎక్స్‌’…

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా – 15మందికి గాయాలు

Mar 9,2024 | 11:10

కూసుమంచి (ఖమ్మం) : ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడి 15మంది ప్రయాణీకులు గాయపడిన ఘటన శనివారం తెల్లవారుజామున ఖమ్మం జిల్లా కూసుమంచి సమీపంలో జరిగింది. సూర్యాపేట-ఖమ్మం జాతీయ…

బ్రిడ్జిపై సైకిళ్లను ఢీకొట్టిన కారు – ఐదుగురు విద్యార్థులకు గాయాలు

Mar 2,2024 | 12:37

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌ (తూర్పు గోదావరి) : పాఠశాల విద్యార్థుల సైకిళ్లను కారు ఢీకొట్టడంతో నలుగురు విద్యార్థులకు గాయాలవ్వగా, ఒకరికి తీవ్రగాయాలైన ఘటన శనివారం ఉదయం గోదావరి కాటన్‌…

రోడ్డు ప్రమాదంలో గాయపడిన కూలీలను ఆదుకోండి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

Feb 26,2024 | 13:33

అనంతపురం : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించి ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. సోమవారం…