killed

  • Home
  • పాక్‌లో ఏడుగురు కస్టమ్స్‌ అధికారుల కాల్చివేత

killed

పాక్‌లో ఏడుగురు కస్టమ్స్‌ అధికారుల కాల్చివేత

Apr 22,2024 | 01:07

 ఏడుగురు కస్టమ్స్‌ అధికారుల కాల్చివేత ఇస్లామబాద్‌ : పశ్చిమ పాకిస్థాన్‌లో గుర్తు తెలియని సాయుధులు రెచ్చిపోతున్నారు. రోజుల వ్యవధిలోనే ఏడుగురు కష్టమ్స్‌ అధికారులను కాల్చి చంపారు. మూడు…

Iran లో కాల్పులమోత – 28మంది మృతి

Apr 5,2024 | 09:57

దుబాయ్ : ఇరాన్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. ఇరాన్‌ మిలిటెంట్లు, భద్రతా బలగాల మధ్య గురువారం పెద్దఎత్తున జరిగిన కాల్పుల్లో 28 మంది మృతి చెందారు.…

మద్యంతాగొచ్చి భర్త హింస – రోకలిబండతో చంపిన భార్య

Mar 19,2024 | 10:36

ప్రజాశక్తి-కోవూరు (నెల్లూరు) : మద్యం తాగి వచ్చి భార్యను, పిల్లలను హింసిస్తున్న భర్తను … రోకలిబండతో కొట్టి భార్య చంపిన ఘటన మంగళవారం తెల్లవారుజామున కోవూరు మండలం…

వైసిపినే గీతాంజలిని హత్య చేసింది : తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత 

Mar 15,2024 | 08:11

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి సోషల్‌ మీడియా కార్యకర్త గీతాంజలిని వైసిపినే హత్య చేసిందని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. ఆడపిల్ల చావును కూడా…

భర్త దారుణ హత్య

Mar 11,2024 | 20:21

తట్టుకోలేక గుండెపోటుతో భార్య మృతి ప్రజాశక్తి-అనంతపురం క్రైం : అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాంట్రాక్టు అధ్యాపకుడిని ఆయన మేనల్లుడు కత్తితో పొడిచి దారుణంగా…

గుంటూరులో యువకుడు హత్య

Feb 26,2024 | 12:11

కొల్లిపర (గుంటూరు) : యువకుడిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసిన ఘటన సోమవారం గుంటూరు జిల్లాలోని కొల్లిపర మండలంలో జరిగింది. దావులూరు అడ్డరోడ్డు వద్ద తోములూరు…

గుంటూరులో వ్యక్తి హత్య

Feb 26,2024 | 12:07

లాలాపేట (గుంటూరు) : వ్యక్తి తలపై రాయితోకొట్టి దుండగులు హత్య చేసిన ఘటన సోమవారం గుంటూరులోని లాలాపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. లాలాపేట చేపల మార్కెట్‌…

తల్లిదండ్రులను కత్తితో నరికి చంపిన కొడుకు

Feb 23,2024 | 13:03

బొండపల్లి (విజయనగరం) : తల్లిదండ్రులను కొడుకు కత్తితో నరికి చంపిన ఘటన శుక్రవారం విజయనగరంలోని బొండపల్లిలో జరిగింది. మండలంలోని బొండపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో నివసిస్తున్న డోల…

ప్రార్థనా మందిరం కూల్చివేత.. ఉత్తరాఖండ్‌లో హింస : నలుగురు మృతి.. 250 మందికి గాయాలు

Feb 9,2024 | 13:27

ఉత్తరాఖండ్‌ : మదరసా కూల్చివేతతో ఉత్తరాఖండ్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఆ హింసలో నలుగురు మృతి చెందగా, 250 మంది గాయపడ్డారు. 100 మంది వరకు పోలీసులున్నట్లు తెలుస్తోంది.…