Land Titling Act

  • Home
  • ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్నితక్షణం రద్దు చేయాలి

Land Titling Act

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్నితక్షణం రద్దు చేయాలి

Feb 5,2024 | 20:13

ప్రజా సంఘాల సదస్సు డిమాండ్‌ ప్రజాశక్తి – భీమవరం (పశ్చిమగోదావరి జిల్లా) : కార్పొరేట్లకు అనుకూలంగా తీసుకొచ్చిన భూయాజమాన్య హక్కు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని జిల్లా…

ఐలు నిరాహార దీక్షకు సిపిఎం మద్దతు(లైవ్)

Feb 1,2024 | 12:55

ప్రజాశక్తి-విజయవాడ : ఏపి భూ హక్కుల చట్టం-2022ని రద్దు చేయాలని విజయవాడలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) సంఘం ఆధ్వర్యంలో నిరాహార దీక్షకు సిపిఎం రాష్ట్ర…

భోగి మంటల్లో ‘భూహక్కు చట్టం జీవో’

Jan 14,2024 | 13:26

ప్రజాశక్తి-పుట్లూరు: అనంతపురం జిల్లా పుట్లూరు మండల కేంద్రములో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన దుర్మార్గమైన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని…

ఏం చేద్దాం !

Jan 8,2024 | 10:27

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ సవరణలకు సర్కారు కసరత్తు న్యాయనిపుణులతో చర్చలు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎపి ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌-2022పై భూ యజమానులు, రైతులు,…

భూ హక్కుల చట్టం అమలులోకి రాలేదు : హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం

Jan 4,2024 | 07:44

  ప్రజాశక్తి-అమరావతి : ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని అమల్లోకి రాలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. ఈ విషయాన్ని పరిగణనలోకి…

ఎవరి మేలు కోసం భూమి హక్కుల చట్టం?

Jan 4,2024 | 07:17

రాష్ట్ర ప్రభుత్వం భూహక్కుల చట్టం ఎ.పి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ 27/ 2023 అక్టోబర్‌ 31 నుండి అమలులోకి వచ్చే విధంగా జీవో నెంబర్‌ 572 విడుదల…

భూ యాజమాన్య హక్కు చట్ట సవరణపై పిల్‌

Dec 29,2023 | 08:45

ప్రజాశక్తి-అమరావతి : ఎపి భూ యాజమాన్య హక్కు చట్టంలో సవరణ చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలూ) ఎపి అధ్యక్షులు సుంకర రాజేంద్రప్రసాద్‌…

రైతులకు శరాఘాతంగా ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ 

Dec 28,2023 | 10:43

భూ హక్కులు కాపాడేందుకు చట్టంలో సవరణలు తేవాలి రౌండ్‌ టేబుల్‌ సమావేశం డిమాండ్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఎపి…

భూహక్కు చట్టం రద్దు : ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ డిమాండ్‌

Dec 18,2023 | 08:08

చివరి రోజు ఆరు తీర్మానాలు ఆమోదం ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : 2022 భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలని ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశం డిమాండ్‌ చేసింది. కర్నూలులోని…