media meeting

  • Home
  • ఎంపి పదవికి రాజీనామా చేయను : స్వాతి మలివాల్‌

media meeting

ఎంపి పదవికి రాజీనామా చేయను : స్వాతి మలివాల్‌

May 24,2024 | 12:21

న్యూఢిల్లీ : రాజ్యసభ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపి స్వాతి మలివాల్‌ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో…

రాయి దెబ్బకే హత్యాయత్నం కేసా? :డాక్టర్‌ నర్రెడ్డి సునీత

Apr 21,2024 | 21:12

ప్రజాశక్తి – వేంపల్లె : ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై పిల్లవాడు రాయి విసిరితే హత్యాయత్నం కేసు నమోదు చేయడం ఏంటని డాక్టర్‌ నర్రెడ్డి సునీత ప్రశ్నించారు. ఆదివారం వేంపల్లెలోని…

షెడ్డు కార్మికుల గురించి సిఎం జగన్‌ అలా మాట్లాడడం తగునా : ఎపి చేనేత నేత బాలకృష్ణ

Apr 16,2024 | 14:31

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : వైయస్సార్‌ నేతన్న నేస్తం పథకం షెడ్‌ కార్మికులకు వర్తింపజేయాలని ఇటీవల సి కె కన్వెన్షన్‌ లో జరిగిన చేనేతల సమావేశంలో జగన్మోహన్‌ రెడ్డి…

ఇది సిబిఐ కస్టడీ కాదు.. బిజెపి కస్టడీ : కవిత

Apr 15,2024 | 11:02

న్యూఢిల్లీ : ఈ నెల 23 వరకు న్యాయస్థానం కవితకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించిన సంగతి విదితమే. కోర్టు తీర్పునిచ్చిన అనంతరం ఎమ్మెల్సీ కవిత కోర్టు ఆవరణలో…

ఎన్నికల్లో మాత్రమే కనిపించే నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : మండల వైసిపి నేత స్టాలిన్‌

Apr 12,2024 | 14:11

ప్రజాశక్తి-కడియం (తూర్పు గోదావరి) : ఎన్నికల్లో మాత్రమే కనిపించే నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడియం మండల వైసీపీ అధ్యక్షుడు, జేగురుపాడు గ్రామ సర్పంచ్‌ యాదల…

అందరికి సంక్షేమమే టిడిపి లక్ష్యం : టిడిపి ఎంపి అభ్యర్థి కృష్ణ ప్రసాద్‌

Apr 8,2024 | 13:30

ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చీరాల నియోజకవర్గంను అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళటంతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశంలు వచ్చేలా ఐటి హబ్‌,…

నూతన ఓటు నమోదుకు ఏప్రిల్‌ 14 వరకు అవకాశం : తహశీల్దార్‌ డి.సుధా

Apr 2,2024 | 11:39

ప్రజాశక్తి-పెరవలి మండలం (తూర్పుగోదావరి జిల్లా ) : ఓటు హక్కు పొందేందుకు ఈనెల 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండినవారంతా అర్హులేనని 14వ తేదీ లోపు…

ఇంటింటి ప్రచారానికీ అనుమతా? -పార్టీల తీవ్ర అభ్యంతరం

Mar 26,2024 | 22:36

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకోవడానికి, కరపత్రాలు పంచడానికి కూడా ముందస్తు అనుమతులు తప్పనిసరిఅంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఓ) ముఖేష్‌కుమార్‌…

టిడిపిలో చేరతా.. ఎంపి మాగుంట వెల్లడి

Mar 11,2024 | 23:46

ప్రజాశక్తి-ఒంగోలు బ్యూరో : తాను టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. తన కుటుంబంతో పాటు అభిమానులు, శ్రేయోభిలాషులు కూడా పార్టీలో…