Members

  • Home
  • 40 శాతం ఎంపీలు నేరచరితులే

Members

40 శాతం ఎంపీలు నేరచరితులే

Apr 2,2024 | 23:03

29 శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు 9 మందిపై హత్య, 28 మందిపై హత్యాయత్నం కేసులు 17వ లోక్‌సభ సభ్యులపై ఎడిఆర్‌తాజా నివేదిక వెల్లడి న్యూఢిల్లీ…

ఉజ్జయినీ ఆలయంలో అగ్నిప్రమాదం – ఆరుగురి పరిస్థితి విషమం

Mar 25,2024 | 11:08

మధ్యప్రదేశ్‌ : హోలీ పండుగ వేళ … మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహాకాలేశ్వర్‌ ఆలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. వారిలో ప్రధాన పూజారి…

Chemical Factory లో అగ్నిప్రమాదం – ఆరుగురు సజీవదహనం

Mar 24,2024 | 09:36

రాజస్థాన్‌ : కెమికల్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించి ఆరుగురు సజీవదహనమవ్వగా, ఇద్దరు తీవ్రగాయాలపాలైన ఘటన శనివారం సాయంత్రం రాజస్థాన్‌లోని జైపూర్‌ పరిధిలో జరిగింది. జైపూర్‌ పరిధిలో ఉన్న…

గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఐదుగురు మృతి

Mar 22,2024 | 12:31

రాజస్థాన్‌ : గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందిన ఘటన రాజస్థాన్‌ రాష్ట్రం జైపూర్‌ శివారులో జరిగింది. పోలీసుల కథనం మేరకు ……

లారీని ఢీకొన్న కారు – నవ దంపతులు సహా ఐదుగురు దుర్మరణం

Mar 6,2024 | 20:55

– మృతులు హైదరాబాద్‌ వాసులు ప్రజాశక్తి- ఆళ్లగడ్డ (నంద్యాల జిల్లా) :నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు సహా ఐదుగురు దుర్మరణం చెందారు.…

వనపర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం – ఐదుగురు మృతి

Mar 4,2024 | 08:12

కొత్తకోట (వనపర్తి) : వనపర్తి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నాటకలోని బళ్లారి నుంచి 12మంది హైదరాబాద్‌కు వెళుతుండగా, దాదాపు తెల్లవారుజామున 3…

కారును ఢీకొట్టిన ట్రాక్టర్‌ – ముగ్గురు మృతి

Mar 1,2024 | 11:15

ఏటుకూరు (గుంటూరు) : ట్రాక్టర్‌ను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందిన ఘటన శుక్రవారం గుంటూరుకి సమీపంలోని ఏటూకూరు వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి…

రాప్తాడులో మీడియా ప్రతినిధులపై వైసిపి రౌడీమూకల దాడి దుర్మార్గం : మాజీ రాష్ట్ర మహిళ కమిషన్‌ సభ్యురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి

Feb 19,2024 | 14:02

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : రాప్తాడులో మీడియా ప్రతినిధులపై వైసిపి రౌడీమూకల దాడి దుర్మార్గం అని, నిందితులపై చర్యలు తీసుకోవాలని మాజీ రాష్ట్ర మహిళ కమిషన్‌…

యుటిఎఫ్‌ మండల కౌన్సిల్‌ మీటింగ్‌ : సంఘ సభ్యుల ఎన్నిక

Nov 28,2023 | 12:00

గూడూరు (కర్నూలు) : యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం గూడూరు మండల కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో యుటిఎఫ్‌ మండల అధ్యక్షుడుగా కాంతారావుని, ప్రధాన కార్యదర్శిగా…